Formation day | జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Formation ceremonies) సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఫామ్ 17సీ ఆధారంగా ఏయే పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే వివరాలు బయటకు వెల్లడించడం ద్వారా ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫామ్ 17స�
YCP Leaders | ఏపీలో ఎన్నికల రోజున జరిగిన విధ్వంసక ఘటనలపై ఎన్నికల కమిషన్(Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
AP CEO | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు రావడం పట్ల ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించా
Abhijit Gangopadhyay | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయపై చర్యలు చేపట్టింది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఆయన ప్రచారం నిర్వహి
ఎన్నికల సంఘం తీరును కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా మీడియాలో బీజేపీ ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది.
ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని భాషా పండితుల అప్గ్రేడేషన్ (పదోన్నతుల) షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ-టీఎస్�
లోక్సభ ఎన్నికల్లో మొదటి నాలుగు దశల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. మొత్తం 97 కోట్ల ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటు వేశారని తెలిపింది. నాలుగో దశలో 69.16 శాతం పోలింగ్ (2019 ఎన్నికల కంట�
Eknath Shinde’s Luggage Checked | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే లగేజీని ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్లో ఆయన వెంట తెచ్చిన సూట్కేసులు, బ్యాగులను తెరిచి చెక్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్�
AP News | ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమా
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది.
2024 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించేందుకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, రష్యా, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, నమీబియా తదితర 23 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎల�