యూపీ ఉప ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల సంఘం నకిలీ ఓటింగ్ను నిరోధించేందుకు చర్యలు తీసుకొనే వరకు భవిష్యత్తులో ఏ ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా యూపీలో తమ పా�
Election Commission | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాల్లో నూ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అద�
Priynaka Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార యుడీఎఫ్ (UDF) అభ్యర్థి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై ప్రతిపక్ష ఎల్డిఎఫ్ (LDF) మంగళవారం ఎన్నికల కమిషన్ (Election commission) కు ఫిర్యాదు చేసింది. ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం కో�
Rahul Gandhi-BJP | వచ్చే వారం జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పనిసరిగా మందలించాలని బీజేపీ కోరింది.
కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఓట
రానున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు.
By Elections | ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక
Bypolls | ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల (Bypolls)పై కీలక నిర్ణయం తీసుకుంది.
Rashmi Shukla | ఎన్నికలకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డీజీపీ రష్మీ శుక్లాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్
EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను లంచంగా పరిగణించాలన్న పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న రెండు దశల్లో పోలి�