YCP Letter | ఏపీలోని వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది.
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఎన్నికల కమిషన్ సంతాపం తెలిపింది. ఆయన అనేక సంస్కరణలు చేశారని, థర్డ్ జెండర్ ఓటర్లను ‘ఇతరులు’ విభాగంలో ఓటు వేసేందుకు
BJP Spent Over Rs 1,737 Crore | గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రూ.1,737.68 కోట్లను బీజేపీ ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది.
Richest Party BJP | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చి 2024 నాటికి ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కా�
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నిరుడు మార్చి 31 నాటికి ఏకంగా రూ.7,113.80 కోట్ల బ్యాంక్ �
దేశంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. ఈ సంఖ్య ప్రస్తుతం 99.1 కోట్లకు పెరిగింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ బుధవారం
తమతో చర్చలను ఫిబ్రవరి 14న కాకుండా ముందుగానే జరపాలని రైతు సంఘాలు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది తాము విధిస్తున్న నిబంధన కాదని స్పష్టం చేశాయి.
ఏఐ , డీప్ ఫేక్ టెక్నాలజీలతో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్(ఈసీ), ఈ అంశంపై తాజాగా ఆయా రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన కంటెం�
Arvind Kejriwal | వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ (Election code) ను ఉల్లంఘించారంటూ ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి (Atishi) పై కేసు నమోదు చేయడాన్ని.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ (AAP Convenor) అర్వింద్ క
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ అతివ�
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం-2025లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, సవరణలో సోమవారం ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. గతంలో కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో స్వల్పంగా ఓటర్లు ప�
పంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ, ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే ఆయా జీపీల ఓటర్లకు అనుగుణంగా అవసరమైన ఎన్నికల సామగ్రి జిల్లా
2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. అంటే 86 శాతం మందికి తగినన్ని ఓట్లు లభించలేదన్నమాట.
CCTV Footage | పోలింగ్ బూత్లలో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మార్పులు చేసింది. ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను, వెబ్కాస�
ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ, వెబ్క్యాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది.