పట్టభద్రుల ఓట్ల నమోదును ఎన్నికల సంఘమే చేపట్టాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ సూచించింది. రాజకీయ పార్టీలకు బాధ్యత అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు జరగడం లేదని పేర్కొంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ ఏడాది అక్టోబర్ 1న కాకుండా అదే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
Haryana elections | హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. జమ్ముకశ్మీర్, హర్యానా
ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
Election commission | హర్యానా (Haryana) లో ఉద్యోగ నియామకాల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.
Haryana Elections | జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్తోపాటే హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది.
Assembly Polls | లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్గా అద�
ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతు�
Telangana | తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజును ఈసీ రిలీవ్ చేసింది. సుదర
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.