కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు పంట ఉత్పత్తులు తరలించి కొనుగోళ్ల క�
మార్కెట్ యార్డుల్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకుడు వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్య�
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో బుధవారం రాత్రి గం టపాటు అకాల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచా యి. ఊట్కూర్, మొగ్దుంపూర్, తిప్రాస్పల్లి, ఓబ్లాపూర్ శివారు గ్రామాల్లో చేతికి
అకాల వర్షం రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. జిల్లాల్లోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం, అధికారులు వ�
అకాల వర్షం నిండా ముంచింది. అన్నదాత రెక్కలకష్టాన్ని నీళ్లపాల్జేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంథని డివిజన్లో పడిన వర్షం దాటికి, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మంథని, ముత్తారం, పెద్ద
వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పుకొనే పాలకులు, అధికారులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. ప్రోత్సాహం దేవుడెరుగు గానీ పండించిన పంటలు కొను�
అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్.. అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఏ�
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా..
జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులైనా ధాన్యం తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అ
అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొ
BRS Protests | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమాషా చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మండిపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బ�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తున్న ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా, దించేందుకు హమాలీ లేక అక్కడే రోజుల తరబడి ఉంటున్నాయి. ఫలితంగా కేందాల్లో ధా
యాసంగి వరి కోతలు చివరి దశ కు చేరుకున్నాయి. ధా న్యం రాశులు కొనుగో లుకేంద్రాల్లోకి చేరుతున్నాయి. గత 15 రోజులుగా వడ్ల కుప్పలు సెంటర్లలో ఆరబోసి కనిపిస్తున్నాయి. ఇంతవరకు ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజా కొనలేదు. జయశ�
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిం�