రైతులు మిల్లు పాయింట్లకు వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డ�
కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపు�
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గుర�
జిల్లాలో మరో వారంలో యాసంగి కోతలు ప్రారంభం కానుండగా, యంత్రాంగం కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి ధాన్యం చోరీ జరిగింది.
MLA Parnika | యాసంగి పంటలకు సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ తో చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు.
కృష్ణమ్మను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతులకు చుక్కెదురైంది. ఎంజీఎల్ఐ ద్వారా వచ్చే నీటితో డిండి ప్రాజెక్టు నీటితో కళకళలాడేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగిలో డిండిలో నీటిని నిల్వ చేయడంతో డిండి వ�
నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో యాసంగి సీజన్ వరి కోతలు ముమ్మరంగా నడుస్తున్నాయి. కాగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం లారీలు మిర్యాలగూడ ప్రాంతానికి జోరుగా వస్తున్నాయి.
భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ భూగర్బ జలాలు పడిపోతున్నాయి. గత నెలలో సంస్థాన్ నారాయణపురంలో ఏకంగా 27.72 మీటర్ల లోతుకు ఇంకాయి. జిల్లా సగటు నీటి మట్టం కూడా తగ్గింది.
రైతులకు కష్టకాలం ఎదురవుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగి సీజన్లో అరిగోస పడాల్సి వస్తున్నది. ఒకవైపు సాగునీటి తిప్పలు, విద్యుత్ కోతలు.. వడగండ్ల వానలతో సతమతమవుతున్న అన్నదాతకు, వరి ఈనే దశలో వస్తున్�
‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగ చెరువులు, కుంటలు నింపిండ్రు. కాల్వలకు నీళ్లు వదిలిండ్రు. పదేండ్లలో ఎన్నడూ సాగునీళ్లకు రంది లేకుండే. పంటలు బాగా పండినయి. కాంగ్రెస్ సర్కారొచ్చినంక పంటలు ఎండిపోతున్న�