వడ్లను కాంటా చేయడంలేదని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ కోటగిరి మండలం ఎత్తొండ, రామారెడ్డి మండలం రెడ్డిపేట్లో రైతులు మంగళవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
కొనుగోలు కేంద్రాలు లేక.. మద్దతు ధర రాక అన్నదాత దళారుల చేతుల్లో దగా పడుతున్నాడు. రం గారెడ్డి జిల్లాలో 50%, వికారాబాద్ జిల్లాలో 80% వరకు వరి కోతలు పూర్తైనా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంత
Storm Damage | మండలంలోని లట్టుపల్లి,మంగనూరు, గౌరారం,ఎర్ర కుంట తండా,నక్కల చెరువు తండా,ఊడుగులకుంట తండా తదితర గ్రామాలు, తండాలలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ చెట్లు,పెద్ద స్తంభాలు గాలివానకు నే�
ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ అలసత్వమే కనిపిస్తున్నది. ఓవైపు కోతలు ముమ్మరం అవుతున్నా.. కొనడంలో మాత్రం జాప్యమే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రుల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తున్న�
కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నది.
వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో కోతకొచ్చిన వరి పొలాలు దెబ్బతిన్నాయి.
రైతులు మిల్లు పాయింట్లకు వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డ�
కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపు�
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గుర�
జిల్లాలో మరో వారంలో యాసంగి కోతలు ప్రారంభం కానుండగా, యంత్రాంగం కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం..