అపర భగీరథుడైన కేసీఆర్పై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆయన ముద్రను తెలంగాణ సమాజం నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయ త్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. పూర్తిగా రాజకీయ కక్షసాధింపు ధోరణి అవలంబిస�
రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
అనుకున్నదే అవుతోంది. ‘మాట తప్పడంలో కాంగ్రెస్ సర్కారుకు పెట్టింది పేరు’ అనే యథార్థం ప్రతి ఒక్కరికీ బోధపడుతోంది. ‘ద్రోహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దానికదే బ్రాండ్' అంటూ సాధారణ ప్రజలు కూడా సంభాషించు�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కొన్నేళ్లుగా జీవనదిలా ఉన్న పాకాల వాగు ప్రస్తుతం వట్టిపోయింది. దీనిపై ఆరు చెక్డ్యాంలు కట్టగా, అవన్నీ చుక్క నీరు లేక వెక్కిరిస్తున్నాయి. ఈ చెక్డ్యాముల్లో గతంలో ఎండాకా�
ఆరుగాలం కష్టించి పండించిన పంట కండ్లముందే ఎండిపోతుండగా రైతులు కన్నీరు పెడుతున్నారు. చేసిన కష్టం కండ్ల ముందే మట్టిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వానకాలం పంటలు చేతికిరాకపోవడంతో కనీసం యాసంగి�
రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో వేసిన పంటలకు సరిగా నీరందక రైతు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. సరిపడా కరెంటు ఉన్నా.. బోరు బావుల్లో నీరు లేక రైతులు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది.
Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �
Yaddari | ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే �
కండ్ల ముందే పచ్చటి పొలాలు ఎండుతుంటే రైతుల గుండె మండిపోతున్నది. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీలేక పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లాలో సకాలంలో దేవాదుల నీళ్ల�
సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అం దడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో దేవాదుల కాల్వలు చెత్తాచెదారం, ముళ్లపొదలతో మూసుకుపోయాయి. అసలే దుర్భిక్ష ప్రాం తం..
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో భూమికి బరువైన పంటలు పండించి పల్లెలు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాయి.