‘ఇకపై దేశంలో ఉప్పుడు బియ్యం కొనే ప్రశ్నే లేదు.. రాష్ర్టాలు తమకు అవసరాలుంటే.. భేషుగ్గా కొనుక్కోవచ్చు. మేం మాత్రం కొనేది లేదు..’ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా ప్రకటించిన విధాన నిర్ణయమిది.
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మ
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్వై నేతలు వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం నూకలను కొరియర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ప