‘ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన వరి పంట కండ్ల ముందే ఎండిపోతుంటే కండ్లలో నుంచి నీళ్లొస్తున్నయ్.. గిట్ల నీటి కరువు వస్తదని ముందే తెలిస్తే.. ఎవుసమే చెయ్యకుంటి..
వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఆకాల వర్షాని�
Heavy Rain | కడెం మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
వేలకు వేలు పెట్టుబడి పోసి, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంట చేతికి వచ్చినా అన్నదాతకు మార్కెట్లో ‘మద్దతు’ దక్కడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతోపాటు నాన్ఆయకట్టులో బోర్ల ఆధారంగా ముందుగా నాట్లు �
‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్ల
Collector Kumar Deepak | రైతులు వరి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని, దీనివల్ల భూ సాంద్రత పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట
చుట్టూ ప్రాజెక్టులున్నా సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్కు చెందిన రైతు మోహిన్రెడ్డి వాటర్ ట్యాంకర్తో తన రెండెకరాల ప
ఎన్నో ఆశలతో యాసంగిలో సాగుచేసిన వరి పొలాలు నీరు లేక నెర్రెలుబారుతున్నాయి. కోనరావుపేట మండలంలో ఈ యాసంగి సీజన్లో దాదాపు 17,800 ఎకరాలకు పైగా వరి పంటలను రైతులు సాగుచేశారు. ఇందులో ధర్మారం, పల్లిమక్త, వెంకట్రావుపే�
రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకు కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు, బావులు మరోవైపు వట్టిపోవడంతో నీళ్లు లేక పొట్ట దశలో వరి పొలాలు ఎండి పోతున్నాయి. దిక�
మేడ్చల్ జిల్లాలో వానాకాలంలో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 5,453 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.
విత్తన వరి సాగు సిరులు కురిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విత్తన కొరతతో ప్రైవేట్ కంపెనీలు ఈ సారి రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు పోటీపడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాల�
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి జలాలు రాకపోవడంతో యాసంగిలో సాగు వరి పైర్లు పొట్ట దశలో ఎండిపోతుండడంతో పెట్టుబడి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల�
అధికారంలోకి రాగానే వడ్లు క్వింటాల్కు 500 బోనన్ చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్, తీరా ఆ హామీని నెరవేర్చకుండా రెండు సీజన్లకు ఎగనామం పెట్టింది. పైగా మాట మార్చి ‘సన్న వడ్లకే బోనస్' అంటూ వ�