ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సాధించి, దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వానకాలం సీజన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధి�
కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు తెలంగాణ రైతులు ఉద్యమిస్తే కేంద్రం తట్టుకోలేదు క్షమాపణ చెప్పి కేంద్రం తప్పులు దిద్దుకోవాలి: మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే త�
కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, స
చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే అధికం మరో 30-40 లక్షల టన్నులు వచ్చే అవకాశం 14 జిల్లాల్లో 1,982 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కేంద్రం అనుమతిచ్చింది 60 లక్షల టన్నులకే హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
Governor Tamilisai | ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగులు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�