Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �
Yaddari | ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే �
కండ్ల ముందే పచ్చటి పొలాలు ఎండుతుంటే రైతుల గుండె మండిపోతున్నది. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీలేక పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లాలో సకాలంలో దేవాదుల నీళ్ల�
సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అం దడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో దేవాదుల కాల్వలు చెత్తాచెదారం, ముళ్లపొదలతో మూసుకుపోయాయి. అసలే దుర్భిక్ష ప్రాం తం..
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో భూమికి బరువైన పంటలు పండించి పల్లెలు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాయి.
‘ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన వరి పంట కండ్ల ముందే ఎండిపోతుంటే కండ్లలో నుంచి నీళ్లొస్తున్నయ్.. గిట్ల నీటి కరువు వస్తదని ముందే తెలిస్తే.. ఎవుసమే చెయ్యకుంటి..
వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఆకాల వర్షాని�
Heavy Rain | కడెం మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
వేలకు వేలు పెట్టుబడి పోసి, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంట చేతికి వచ్చినా అన్నదాతకు మార్కెట్లో ‘మద్దతు’ దక్కడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతోపాటు నాన్ఆయకట్టులో బోర్ల ఆధారంగా ముందుగా నాట్లు �
‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్ల
Collector Kumar Deepak | రైతులు వరి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని, దీనివల్ల భూ సాంద్రత పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.