ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దే�
దేశానికి అత్యధిక ధాన్యాన్ని అందించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో ఎప్పటిలాగే పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) 2021-22లో తెలంగాణ న�
ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ
జిల్లావ్యాప్తంగా వేగంగా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. యాసంగిలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసి అన్ని ఏర్పా�
వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగ�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్