జిల్లాలో మరో వారం.. పదిరోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభించే అవకాశముండగా, సర్కారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తంగా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, �
పెన్పహాడ్ మండలంలో ఈ యాసంగిలో 33 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్ల వెంబడి పంట రాశులు పోసి కాంటాలు వేసేందుకు మండుటెండల�
మండలంలోని వివిధ గ్రామాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి చెన్నారం పంచాయతీలో మంగళవారం సా యంత్రం �
తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేం ద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగ
మండలంలోని వత్తుగుండ్లలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటల్లో వడ్లు, మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్కు చెందిన మహిళా రైతు డాకురే రంజనాబాయి చేనులో నిలువ ఉంచిన పంటలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంజనాబాయి తన భూమిలో జొన్న,
ఏప్రిల్ మూడో వారం పూర్తి కావొస్తున్నా ఉమ్మడి జిల్లా లో నేటికీ ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు, జిల్లా మంత్రులకు కనీసం పట్టింపు కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక ఆటం�
అన్నదాతలకు ‘భరో సా’ ఇవ్వడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల చొప్పు న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆపై మాటతప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్పటికే మూడ�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించుకోవాలన్నా... చేతికి వచ్చి న పంటలను విక్రయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసే క�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్�