సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో ని�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరులోని ఐకేపీ �
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కా�
ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచిపోయింది. అన్నదాతలు రేయింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. వాన పడితే త�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేట్లు లేవు. నారు పోయడం మొద లు.. ఎరువులు, వాతావరణ పరిస్థితులు ఇలా అన్ని అంశాల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో వడ్లు అమ�
‘ధాన్యమో.. రామచంద్రా.. ఇంకెప్పుడు ధాన్యం కొంటారు’ అంటూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేక దిగాలు చెందుతున్నారు. సర్కారు నిర్ల�
రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం, హమాలీల కొరత వల్ల �
శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లబెల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రాజాసింగ్ మూడ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకొనేందుకు నిర్మల్ జిల్లా భైంసాలోని సబ్ సెంటర్, మాటేగాం సెంటర్కు తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైంసా
జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి �
అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది పస్తుతం రైతుల పరిస్థితి. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందిస్తామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుతున్న రాష్ట్ర ప్రభుత్�
అడుగడుగునా కొర్రీలు, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల నుంచి పెరగుతున్న ఒత్తిడిలతో కొనుగోలు కేంద�