కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చి�
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడు�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
వడ్ల కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టడం లేదని మంగళవారం వడ్ల బస్తాలకు నిప్పు పెట్ట�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీతారాంపురంలో శివసాయి రైస్మ
రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చ�
Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుక
యాసంగి కాలం కలిసిరావడంతో ఎకరాకు మొక్కజొన్న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ.. మక్కలను అమ్ముకుందామంటే రైతులు ఆపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. నిర్మల్ రైతు సే
జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే 676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని లెక్కలు చెప్పారని, ఇప్పటికే 511 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, ట్రక్ షీట్ల ద్వారా 325 మెట్రిక్ �
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే క
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జా�
“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసి