‘ధాన్యమో.. రామచంద్రా.. ఇంకెప్పుడు ధాన్యం కొంటారు’ అంటూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేక దిగాలు చెందుతున్నారు. సర్కారు నిర్ల�
రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం, హమాలీల కొరత వల్ల �
శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లబెల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రాజాసింగ్ మూడ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకొనేందుకు నిర్మల్ జిల్లా భైంసాలోని సబ్ సెంటర్, మాటేగాం సెంటర్కు తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైంసా
జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి �
అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది పస్తుతం రైతుల పరిస్థితి. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందిస్తామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుతున్న రాష్ట్ర ప్రభుత్�
అడుగడుగునా కొర్రీలు, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల నుంచి పెరగుతున్న ఒత్తిడిలతో కొనుగోలు కేంద�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు పంట ఉత్పత్తులు తరలించి కొనుగోళ్ల క�
మార్కెట్ యార్డుల్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకుడు వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్య�
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో బుధవారం రాత్రి గం టపాటు అకాల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచా యి. ఊట్కూర్, మొగ్దుంపూర్, తిప్రాస్పల్లి, ఓబ్లాపూర్ శివారు గ్రామాల్లో చేతికి
అకాల వర్షం రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. జిల్లాల్లోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం, అధికారులు వ�
అకాల వర్షం నిండా ముంచింది. అన్నదాత రెక్కలకష్టాన్ని నీళ్లపాల్జేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంథని డివిజన్లో పడిన వర్షం దాటికి, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మంథని, ముత్తారం, పెద్ద