కొన్నది తక్కువ... ప్రచారం ఎక్కువ.. ఇదీ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు గొప్పలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గ�
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు కూడా మూతపడనున్నాయి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ �
కరీంనగర్ రాంనగర్లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది.
రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
మిల్లర్ల పేరు చెప్పి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ, తాలు పేరుతో కిలోన్నర ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేశారని, ఈ లెక్కన 300 క్వింటాళ్ల ధా న్యాన్ని �
Paddy | ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన రామేల్ల లాలయ్య అనే రైతు తన ఏడెకరాల వరి కోతకోసి నెల దాటింది. కొనుగోలు కేంద్రంకు తరలించే స్థోమత లేక పొలంలోనే కళ్ళం వేసుకున్నాడు.
రుద్రూర్ శాస్త్రవేత్తలు విత్తన పరిశోధనలో మరో ముందడుగు వే శారు. చెరుకు, వరిలో నూతన వంగడాలను కనుగొన్నారని కృషి విజ్ఞాన కేంద్రం, వరి-చెరుకు పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ అంజయ్య తెలిపారు.
రైతే రాజు.. రైతు బాగున్నప్పుడే రాష్ట్రం, దేశం కూడా మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. కానీ, రైతు సమస్యల్లో ఉంటే వారిని పట్టించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో వరి
‘ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వరుస వర్షాలకు నీళ్లపాలైపోతున్నదని, రైతులు కన్నీటి పర్యంతమవుతున్
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కే�
ఈ యాసంగిలో వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొనసాగడం లేదు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు.
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు