Paddy | ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన రామేల్ల లాలయ్య అనే రైతు తన ఏడెకరాల వరి కోతకోసి నెల దాటింది. కొనుగోలు కేంద్రంకు తరలించే స్థోమత లేక పొలంలోనే కళ్ళం వేసుకున్నాడు.
రుద్రూర్ శాస్త్రవేత్తలు విత్తన పరిశోధనలో మరో ముందడుగు వే శారు. చెరుకు, వరిలో నూతన వంగడాలను కనుగొన్నారని కృషి విజ్ఞాన కేంద్రం, వరి-చెరుకు పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ అంజయ్య తెలిపారు.
రైతే రాజు.. రైతు బాగున్నప్పుడే రాష్ట్రం, దేశం కూడా మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. కానీ, రైతు సమస్యల్లో ఉంటే వారిని పట్టించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో వరి
‘ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వరుస వర్షాలకు నీళ్లపాలైపోతున్నదని, రైతులు కన్నీటి పర్యంతమవుతున్
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కే�
ఈ యాసంగిలో వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొనసాగడం లేదు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు.
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు మొలకెత్తగా.. కేంద్రాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. పార్ పెల్లిలో ఇప్పటికీ కనీస�
నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలు మొలకెత్తాయి. మండలవ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారుల�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మాయిశ్చర్ వచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత అకాల వర్షం వచ్చి మండలంలోని బస్వరాజుపల్లిలో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైంది.
1121 కామన్ రకం సీడ్ వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదు. అన్ని రకాల ధాన్యాన్ని కొంటామని చెప్పిన ప్రభుత్వ హామీ బుట్టదాఖలైందని మహిళా రైతు వాపోయింది. వివరాలిలా ఉన్నాయి..
“మూడు వారాలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాం. భార్యాపిల్లతో రాత్రీపగలు అనే తేడా లేకుండా జాగారం చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుతో కొనుగోళ్లతో జాప్యం అవుతున్నది. నాలుగు రోజులుగా కురుస్త�