ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో ర
ఏటా వానకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టి పీడిస్తున్నది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి ఉంది. దీంతో నకిలీలతో రైతులు బేజా�
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు (బార్దాన్) లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, కన్నూరు, గూడూరు, కమలాపూర్, అంబాల, పంగిడిపల్లి, గుం�
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవి�
అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. వానకాలం సీజన్లో వరి సాగు చేసింది మొదలు ధాన్యం విక్రయించే వరకు నిత్యం కష్టాలు ఎదురవుతున్నాయి. నాటు వేసిన తర్వాత ఒకవైపు కరెంటు కోతలతో సాగునీరు సరిగ్గా అందక.. యూరియా బస్�
వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుత�
ఐదురోజులుగా రైతుల ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ధాన్యం లారీ ఎక్కి నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన తొమ్మిది
ఈ వానకాలం రైతులకు కలిసి రాలేదని చెప్పవచ్చు. భారీ కురిసిన వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే అకాల వర్షాలు రైతులను ఆగంజేస్తున్నాయి. ఈసారి మక్క రైతులకు
రైతులకు పంట వేసినప్పటి మొదలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరకక రాత్రి, పగలనక పిఎసిఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులను, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి రోజుల తరబడి ని�
తుపాను ప్రభావంతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కోరారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు దాటినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు �
ఓ వైపు వరుస భారీ వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నా సర్కార్లో చలనం లేదు. రైత న్న ఏమైతే మా కేంటీ అన్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతోంద
పెబ్బేరు మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకున్న వారంతా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఎప్పుడు కొంటారా అని �
అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. దీం తో అన్నదాతలు ఆగమవుతున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురవగా, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా వాన పడింది. దీంతో కోతకు వచ్చిన వర�
అన్నదాతలు కన్నెర్రజేశారు. తేమశాతం పేరిట కోత పెట్టడం, ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపినా దింపుకోకపోవడంపై భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం వేర్వేరు చోట్ల ఆందోళనలకు దిగారు. రైస్మిల్లుల యజమానుల తీరుపై ధ్వజమ�