కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీతారాంపురంలో శివసాయి రైస్మ
రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చ�
Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుక
యాసంగి కాలం కలిసిరావడంతో ఎకరాకు మొక్కజొన్న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ.. మక్కలను అమ్ముకుందామంటే రైతులు ఆపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. నిర్మల్ రైతు సే
జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే 676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని లెక్కలు చెప్పారని, ఇప్పటికే 511 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, ట్రక్ షీట్ల ద్వారా 325 మెట్రిక్ �
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే క
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జా�
“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయని, కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తాలు పే�
ధాన్యం నుంచి తాలు వేరుచేసే మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదు. దీంతో వడ్లలో తేమ అధికంగా ఉందన్న సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని కొనడంలేదు. తాలు లేకుండా ఎండలో ఆరబెట్టి మళ్లీ తీసుకొచ్చినా.. కాంటా చేయడంలో తీవ్ర నిర
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు.. లారీల కొరత.. తూకంలో తరుగు ఇలా ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల