యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ�
కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండొద్దని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ అధికారులకు సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. ఈ యాసంగిలో పండిం చిన వరి ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ లభిస్తుందన్న ఆశతో క�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వారి కనుసన్నల్లోనే సంఘం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీ నేతల చ�
ఆరుగాలం కష్ట్టపడి పండించిన వడ్ల్లను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా వారం, పదిహేను రోజులు గడుస్తున్నా కాంటా చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కన
కలెక్టర్ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ కొనుగోలు �
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఖానాపూర్లోని పలు రైస్మిల్లులను ఆమె బుధవారం తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో ని�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరులోని ఐకేపీ �
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కా�
ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచిపోయింది. అన్నదాతలు రేయింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. వాన పడితే త�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేట్లు లేవు. నారు పోయడం మొద లు.. ఎరువులు, వాతావరణ పరిస్థితులు ఇలా అన్ని అంశాల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో వడ్లు అమ�