గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లా రై తాంగానికి వాణిజ్య పరిశ్రమల మం త్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. సమీకృ త జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్ట�
రైతులు ధైర్యం కోల్పోతున్నారు. అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలంలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశారు. వ్యవసాయానికి అవసరమైన �
అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో క�
పాలకుర్తి: ధాన్యం అన్ లోడింగ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మిల్లర్లను హెచ్చరించారు.
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుత�
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమ�
కాంటా చేసిన మొక్కజొన్నను గోదాముల వద్ద అన్లోడింగ్ చేయడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ తాడూరు మండలంలో కొమ్ముగుట్ట సమీపంలోని గోదాం, ఇంద్రకల్ వద్దనున్న మహాలక్ష్మి కాటన్మిల్, వద్�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్క�
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైస్ మిల్లర్ల
కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి- అన్నారం ప్రధాన రహదారిపై ఆదివ
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతి
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తయితే, పంటను మార్కెట్లో అమ్ముకోవడం సవాల్గా మారుతున్నది. పండించిన పంటలను సరైన సమయానికి కొనుగోలు చేయక, ధాన్యం నిల్వచేసేందుకు సరైన స్థలాలు లేక రైతులు రోడ్లపై ధ