రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4,387 కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ వెల్లడించింది. 1088
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే బీజేపీ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కొత్త గోదాములను నిర్మించింది. ప్రత్యేక రాష్ట్రంగా �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�