ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ�
పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేరొన్నారు.
రోజుల తరబడి నిరీక్షించినా వడ్లు కొనుగోలు చేయడం లేదని జడ్చర్లలోని పత్తి మార్కెట్యార్డు ఎదుట 167వ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర�
సర్కారును నమ్ముకొని యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కష్టాలు తప్పడం లేదు. క్వింటాలుకు రూ.ఐదు వందలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచిపోయినట్లున్నది. వడ్లు కాంటా పెట్టి రోజుల�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనడం లేదు.. అరకొర కొన్నా లారీలు రావడం లేదని గురువారం గోపాల్పేట మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. కాగా, ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యింది. యాసంగి సీజన్కు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది.
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి నెల రోజులవుతున్నా కాంటా వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు.
రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్ట డం లేదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఆదివారం పర్వతగిరి మండలం చింతనెకొండ, కొం కపాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతు�
ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నది. చివరికి అమలు చేయకుండానే చేతులెత్తేస్తున్నది. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నది. ఫలితంగా ఆశతో ఎదురుచూస్తున్న ప్�
మండల కేంద్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని వరిధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో టెండర్లు నిర్వహించనున్న నేపథ్యంలో వి
ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హల�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపా