రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కొత్త గోదాములను నిర్మించింది. ప్రత్యేక రాష్ట్రంగా �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�
రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం
తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీ�