రైతులు ఆరుగాలంగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగొలు కేంద్రాలకు తరలించి రెండు నెలలు గడిచినా కొనుగొలు చేయలేదు. ఈ క్రమంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యాన్ని చూసి తట్టుకోలేక తడిచిన
తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో పెబ్బేరు- కొల్లాపూర్ రోడ్డుపై మంగళవారం రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ అ
ప్రస్తుతం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల కొనుగోలు కేంద్రాలో సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న వ్యవహారం సాగుతున్నది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కర్ణాటక వడ్లకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ వడ్లకు ఇవ్వడం ల�
‘అకాల వర్షంతో ధర్మారం మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించింది. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ కుమార్ సాయంత్రం మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యం ను ప
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అంతేకాక రహదారులపైనా రాసులు బారులు తీరాయి. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అన్నదాతలు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్రెడ్డికి అన్నదాతలపై లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ గాడితప్పుతున్నది. ముందు నుంచి వరి దిగుబడులు అధికంగా ఉంటాయన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి ఆశించిన
‘మార్కెట్లో రైతులు 25 రోజుల నుంచి వడ్లు పోసుకుని పడిగాపులు గాస్తున్నా కొనుగోలు చేయడం లేదు. వర్షం పడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆగం చేస్తున్నది’ అని ఎమ్మెల్సీ తక్�