ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయని, కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తాలు పే�
ధాన్యం నుంచి తాలు వేరుచేసే మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదు. దీంతో వడ్లలో తేమ అధికంగా ఉందన్న సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని కొనడంలేదు. తాలు లేకుండా ఎండలో ఆరబెట్టి మళ్లీ తీసుకొచ్చినా.. కాంటా చేయడంలో తీవ్ర నిర
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు.. లారీల కొరత.. తూకంలో తరుగు ఇలా ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ�
కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండొద్దని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ అధికారులకు సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. ఈ యాసంగిలో పండిం చిన వరి ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ లభిస్తుందన్న ఆశతో క�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వారి కనుసన్నల్లోనే సంఘం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీ నేతల చ�
ఆరుగాలం కష్ట్టపడి పండించిన వడ్ల్లను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా వారం, పదిహేను రోజులు గడుస్తున్నా కాంటా చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కన
కలెక్టర్ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ కొనుగోలు �
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఖానాపూర్లోని పలు రైస్మిల్లులను ఆమె బుధవారం తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో ని�