500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జూన్ 10 నాటికి మొత్తం పూర్తయ్యే అవకాశం సేకరించిన ధాన్యం విలువ 5888 కోట్లు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత �
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం ములుగు మండలం తునికిబొల్లారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 �
వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు
‘రైతే రాజు’గా భావించిన మన దేశంలో ఆ రైతులనే అరిగోస పెడుతున్నది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ రైతులపై మరింత వివక్ష చూపుతూ, వరి ధాన్యం కొనే విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ, రైతుబాంధవుడు కేసీ�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పట్టణ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణవాసులు
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవు�
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పా
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే