నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వ�
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప�
తక్కువ ఖర్చుతో వరి నాటే యం త్రాన్ని తయారుచేసిన భిక్కనూర్ మం డలం కాచాపూర్ గ్రా మానికి చెందిన నాగస్వామిని జిల్లా అధికారులు అభినందించి, సన్మానించారు. వరి సాగు రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు న�
వరి సాగు చేసే రైతులతో కేంద్రం బంతాట ఆడుతున్నది. ఒక కేంద్ర మంత్రి వరి సాగు తగ్గించాలంటే, మరో కేంద్ర మంత్రి భారీగా పెంచాలని సూచిస్తున్నారు. సాగు చేసిన ధాన్యానికి మిల్లుల్లో మొలకలు వస్తున్నా, సీఎమ్మార్ సేక�
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో
సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గ�
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరు బయట తడిసి ముద్దవుతున్నదని పౌరసరఫరాల�
ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దే�
దేశానికి అత్యధిక ధాన్యాన్ని అందించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో ఎప్పటిలాగే పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) 2021-22లో తెలంగాణ న�