‘హోటళ్ల తిండి.. మోటర్ల నిద్ర’ అనేది తెలంగాణలో ఫేమస్ సామెత. ఏపూటకు ఆ పూట అన్నట్టుగా బతికేవాళ్లను ఉద్దేశించి ఈ సామెత చెప్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సామెత అతికినట్టు సరిపోయేలా ఉన్నది.
వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అందుకే అత్యధిక పంటలు పండించి దేశానికే అన్నంపెట్టే దిశగా తెలంగా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నార�
Paddy procurement | ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రైతు పండించిన ప్రతీ గింజాను కొంటామని ఆయన
వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు.. ఉన్న ఆదాయానికి గండి కొడుతున్నది. నోటికాడి ముద్ద లాగేసినట్టు రైతులకు లాభాలు వచ్చే సమయంలో బియ్యం ఎగుమతులపై పన్ను విధించడంతోపాటు నూకల ఎగుమతిపై నిషేధం విధిస్�