వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు.. ఉన్న ఆదాయానికి గండి కొడుతున్నది. నోటికాడి ముద్ద లాగేసినట్టు రైతులకు లాభాలు వచ్చే సమయంలో బియ్యం ఎగుమతులపై పన్ను విధించడంతోపాటు నూకల ఎగుమతిపై నిషేధం విధిస్�
నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వ�
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప�
తక్కువ ఖర్చుతో వరి నాటే యం త్రాన్ని తయారుచేసిన భిక్కనూర్ మం డలం కాచాపూర్ గ్రా మానికి చెందిన నాగస్వామిని జిల్లా అధికారులు అభినందించి, సన్మానించారు. వరి సాగు రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు న�
వరి సాగు చేసే రైతులతో కేంద్రం బంతాట ఆడుతున్నది. ఒక కేంద్ర మంత్రి వరి సాగు తగ్గించాలంటే, మరో కేంద్ర మంత్రి భారీగా పెంచాలని సూచిస్తున్నారు. సాగు చేసిన ధాన్యానికి మిల్లుల్లో మొలకలు వస్తున్నా, సీఎమ్మార్ సేక�
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో