రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణకు రాష్ట్ర సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు
వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం స�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర
ఈ సీజన్లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్
వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వే�
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
గిరిజన రైతుల కల సాకారం కాబోతున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడురైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.
‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం...’ ఇది పాత మాట... ఇప్పుడు స్వపరిపాలనలో ‘నా తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణం’గా అవతరించింది. కోటి ఎకరాలు సాగు కల... రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి �
ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం కోనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హా ల్లో మంగళవారం
తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భ�
రాష్ట్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే వెయ్యి టన్నులకు పైగా మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 150 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రూ.5 కోట్ల విలువ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.