మండలంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు వానకాలం వరి సాగు వైపు మక్కువ చూపారు. అన్నదాతలు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తు�
నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు నీరందించే పోచారం ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతున్నది. యాసంగి పంటల సాగుపై రైతులకు భరోసా కల్పిస్తున్నది.
ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక
వెద సాగుతో రైతులు లాభాలు గడించాడు. వెదజల్లే పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించగా, మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి ఎనిమిదెకరాల్లో సాగు చేశాడు. 256 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. వ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు 15.35 లక్షల టన్నుల ధాన్యం.. అంటే అక్షరా ల రూ.313.79 కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది.
వానకాలం వరిధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 17.46 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ప్రభుత్వం 1336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వికారాబాద్ జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,47,502 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 50,660 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గం గుల కమలాకర్ తెలిపారు. ఇదే రోజు నిరుటితో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్�
వరి పంట పండింది.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. వచ్చిన వడ్లను వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వేగంగా కొంటున్నది. వెంట వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది.
నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు
కల్లూరు మండలంలో రైతులు రబీ వరిసాగుకు సిద్ధమయ్యారు. మండల పరిధిలోని ముచ్చవరం, పాయపూర్, వాచ్యానాయక్తండా, లింగాల, రఘునాథగూడెం, ఎర్రబోయినపల్లి తదితర గ్రామాల్లో ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తి కావడంతో రబీ పంట వై�