సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పం�
యాసంగిలో జోరుగా వరి సాగైంది. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా సాగునీరు.. నిరంతర విద్యుత్తో గతేడాదికంటే ఈసారి అధికంగా రైతులు పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు రావడంతో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
యాసంగి వరి కోతల వెంటనే ధాన్యం కొనుగోళ్లకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం నుంచే కొనుగోళ్లు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఆయా జి�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికార యంత్రాంగాలు గుర్తించాయి. మంగళవారం జిల్లాలో పలు చోట్ల ఎమ్మెల్యేలు ఎక్కడ�
నెర్రలు చాచిన ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటున్నది. ఎటుచూసినా పచ్చని పంటలతో మెతుకు సీమ పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.
యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గడిచిన ఏడేండ్లలో ఏకంగా 117 శాతం సాగు వృద్ధి జరిగింది. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020-21లో
భారతదేశంలో 85% గ్రామీణ మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. భూమిలో విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పొలంలోని ప్రతి మూలా ఆమె చెమటతో తడుస్తుంది. శ్రామిక మహిళల చేయి తగలగానే పుడమి పొరలు పులకరించి పో�
ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగుతున్నది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ