మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్�
ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�
Telangana | భారతదేశంలో సుమారు 58 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యావసాయిక ఆదాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2 శాతానికి అటూ ఇటూగా (జర్మనీ 1.2 శాతం, అమెరికా 2 శాతం, జపాన్ 2 శా�
ఈ వానకాలం రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,105 కొనుగోలు కేంద్రా�
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెటూరి పిల్లాడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. మెదడుకు పదు ను పెట్టి ప్యాడీ ఫిల్లింగ్ మెషిన్ రూపొందించి పేటెంట్ పొందాడు.
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణకు రాష్ట్ర సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు
వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం స�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర
ఈ సీజన్లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్
వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వే�
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
గిరిజన రైతుల కల సాకారం కాబోతున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడురైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.