రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
ఉమ్మడి రాష్ట్రంలో ఏసీలు బంద్ చేయండి, విద్యుత్ను తక్కువగా వాడండని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా 24 గంటల విద్యుత్. అప్పుడు పవర్ హాలిడేలపై ఇందిరాపార్క్ వద్ద పారిశ్
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్లు, ఎస్ప�
సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పం�
యాసంగిలో జోరుగా వరి సాగైంది. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా సాగునీరు.. నిరంతర విద్యుత్తో గతేడాదికంటే ఈసారి అధికంగా రైతులు పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు రావడంతో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
యాసంగి వరి కోతల వెంటనే ధాన్యం కొనుగోళ్లకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం నుంచే కొనుగోళ్లు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఆయా జి�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికార యంత్రాంగాలు గుర్తించాయి. మంగళవారం జిల్లాలో పలు చోట్ల ఎమ్మెల్యేలు ఎక్కడ�
నెర్రలు చాచిన ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటున్నది. ఎటుచూసినా పచ్చని పంటలతో మెతుకు సీమ పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.
యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు