నానా కాష్టాలు పడి పండించిన వడ్లను ఎన్నో ఆశలతో అమ్ముకుందామని తెస్తే కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల్లో కోపం కట్టలు తెంచుకుంటున్నది. ధాన్యం తెచ్చి పది, పదిహేను రోజులైనా కొంటలేరని, కాంటా అయ�
‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వ
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోరైతు బలయ్యాడు. పండించిన ధాన్యం పైనే ప్రాణం విడిచాడు. ధాన్యం విక్రయించడానికి వచ్చిన ఆయన అక్కడే విగతజీవిగా మారగా.. సంఘటన స్థలం వద్ద పంచనామా చేయకుండా హడావిడిగా మృతదేహాన్ని ఇంటి�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) వ్యవసాయ మార్కెట్కు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. రెండు రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరచుకోవడంతో ధాన్యం ట్రాక్టర్లు క్యూకట్టాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధా
సంస్థాన్నారాయణపురం మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడు ఆశించిన వర్షాలు కురువక పోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అండుగంటాయి.
టెండర్ల పేరుతో అత్యంత విలువైన ధాన్యాన్ని అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతున్నదా? తెరవెనక భారీ అవినీతికి రంగం సిద్ధమైందా? ధాన్యం టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం
యాసంగి పంటల సాగు విస్తీర్ణంలో తగ్గుదల కనిపిస్తున్నది. గత యాసంగితో పోల్చితే ఇప్పటివరకు సుమారు 4 లక్షల ఎకరాల్లో తగ్గుదల నమోదైంది. వ్యవసాయ శాఖ బుధవారం పంటల సాగుపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైం�
మారుతున్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి చిరుధాన్యాల పంటలే ప్రత్యామ్నాయమని ఇక్రిసాట్ తేల్చింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలను తీర్చగలిగే ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులూ చిరుధాన్యాల�
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్న�
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�