ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొనుగోలుకు అవసరమైన వస్తు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస�
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్�
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. పచ్చని పంట పొలా ల్లో చిచ్చు పెట్టేలా..సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై మండ
యేటా నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తుతుండగా, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. గత వానకాలం సీజన్లో నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో వేసిన ఓ కంపెనీ వరి సీడ్స్ రెండు నెలలకే పొట్ట దశకు రాగా, అన్నదాత
వరికి బోనస్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు రైతులను మోసం చేస్తున్నది. అన్ని రకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్... అధికారంలోకి వచ్చ�
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఇవ్వాళ, రేపు అంటూ గడుపుతున్న అధికార యంత్రాంగం తీరుతో రైతుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే జిల్లాలో ఆయా కేంద్రాల్లో ధాన్యం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప పథకాలు తెస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు... అధికారంలోకి వచ్చాక కొత్త గొప్ప పథకాలేమో గానీ ఉన్న పథకాలను ఎలా ఊడగట్టాలో ఆలోచిస్తున్నట్లున్నారు.
కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసింది. ఎన్నికల ముందు అనేక ఆశలు చూపి, గద్దెనెక్కిన తర్వాత దొంగదెబ్బ తీసింది. అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానని హామీలు గుప్పించిన సీఎం రేవంత్రెడ
వాన కాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం
కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్లో 4లక్షల టన్నుల ధాన్య సేకరణను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గన్నీ బ్యాగులు, టార
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు బాసటగా ఉంటుందని, తమ రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం నడిగూడెం, చిలుకూరు మండలాల్లో ఆయన పర్యటించారు.
సహకార సంఘాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుం టున్నాయి. ఇటీవల పలు సొసైటీల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ మూడు విడతల్లో చేయడంతో అసలు గుట్టు రట్టవు�
ఎప్పుడూ లేని విధంగా ఈసారి రైతన్నకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో ఆశించిన వానల్లేక చెరువుల్లోకి నీరు రాక కండ్లముందే పంటలు ఎండిపోతుండడం చూసి అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదేళ్లలో ఏ ఊరిలో చూస�