వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం స�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర
ఈ సీజన్లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్
వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వే�
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
గిరిజన రైతుల కల సాకారం కాబోతున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడురైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.
‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం...’ ఇది పాత మాట... ఇప్పుడు స్వపరిపాలనలో ‘నా తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణం’గా అవతరించింది. కోటి ఎకరాలు సాగు కల... రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి �
ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం కోనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హా ల్లో మంగళవారం
తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భ�
రాష్ట్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే వెయ్యి టన్నులకు పైగా మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 150 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రూ.5 కోట్ల విలువ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కర్షకులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. బుధవారం పట్టణంలో పీఏస�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా