‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం...’ ఇది పాత మాట... ఇప్పుడు స్వపరిపాలనలో ‘నా తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణం’గా అవతరించింది. కోటి ఎకరాలు సాగు కల... రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి �
ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం కోనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హా ల్లో మంగళవారం
తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భ�
రాష్ట్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే వెయ్యి టన్నులకు పైగా మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 150 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రూ.5 కోట్ల విలువ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 114, వరంగల్ జిల్లాలో 50 సెంటర్లలో రైతుల నుంచి ముమ్మరంగా సేకరిస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కర్షకులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. బుధవారం పట్టణంలో పీఏస�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
ఉమ్మడి రాష్ట్రంలో ఏసీలు బంద్ చేయండి, విద్యుత్ను తక్కువగా వాడండని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా 24 గంటల విద్యుత్. అప్పుడు పవర్ హాలిడేలపై ఇందిరాపార్క్ వద్ద పారిశ్
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్లు, ఎస్ప�