మారుతున్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి చిరుధాన్యాల పంటలే ప్రత్యామ్నాయమని ఇక్రిసాట్ తేల్చింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలను తీర్చగలిగే ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులూ చిరుధాన్యాల�
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్న�
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�
మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్�
ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�
Telangana | భారతదేశంలో సుమారు 58 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యావసాయిక ఆదాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2 శాతానికి అటూ ఇటూగా (జర్మనీ 1.2 శాతం, అమెరికా 2 శాతం, జపాన్ 2 శా�
ఈ వానకాలం రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,105 కొనుగోలు కేంద్రా�
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెటూరి పిల్లాడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. మెదడుకు పదు ను పెట్టి ప్యాడీ ఫిల్లింగ్ మెషిన్ రూపొందించి పేటెంట్ పొందాడు.
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణకు రాష్ట్ర సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు