సహకార సంఘాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుం టున్నాయి. ఇటీవల పలు సొసైటీల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ మూడు విడతల్లో చేయడంతో అసలు గుట్టు రట్టవు�
ఎప్పుడూ లేని విధంగా ఈసారి రైతన్నకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో ఆశించిన వానల్లేక చెరువుల్లోకి నీరు రాక కండ్లముందే పంటలు ఎండిపోతుండడం చూసి అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదేళ్లలో ఏ ఊరిలో చూస�
మండలంలో వానాకాలం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వానకాలంలో చెరువులు, కుంటల కింద రైతు లు వరి పంటను సాగు చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేద�
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం..
జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు.
రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించివేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి రూ. 7 వేల కోట్లు చెల్లిస్తే రూ. 6 వేల కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పం
వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు బాట పట్టారు. విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసి ఉమ్మడి మ
హైదరాబాద్లోని తాజ్కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�
తెలంగాణ తెచ్చిన మలి ఏడాది. వసంత కాలం. అప్పటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకొనే తంతు జోరుమీదుంది. మెదక్ జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే ప్రక్రియ అది. కార్యస్థలం మెదక్ పట్టణం.
ధాన్యం కొనుగోళ్లలో సర్కా రు అలసత్వంపై రైతులు మండిపడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. లారీలను సమకూర్చడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వ్�