ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ
ఇటు ధాన్యం కొనుగోళ్లు, అటు పత్తి కొనుగోళ్లలోనూ రైతన్నను అదును చూసి మోసం చేస్తున్నారు. ఒకేసారి మార్కెట్కు వస్తున్న పంట ఉత్పత్తులను ఆసరాగా చేసుకుని మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారు. దాంతో రైతులు తీవ్రంగా
‘వరి ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నిలువునా ముంచుతున్నది. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరిస్తే.. పదేండ్ల తర్వాత గ్రామాల్లో మళ్లీ దళారీ వ్యవస్థ మొ�
సోయా రైతులకు నష్టాలు వాటిల్లకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నట్టు మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆది�
జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఇప్పటికే పంట చేతికిరాగా ఇండ్లు.. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసుకొని అమ్ముకునేందుకు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురిం�
ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు మద్దతు ధరపై రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని రేవంత్రెడ్డి ప్రకటించగా, అధికారంలోకి రాగానే సన్నవడ్లకే బోనస్ అంటూ ప్రభుత్వం దబాయించింది. సన్నవడ్లకే బోనస్ అని ప్రభుత్వం �
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సన్న ధాన్యం మిర్యాలగూడలోని మిల్లులకు తరలివస్తున్నది. వానకాలం సీజన్లో ముందస్తుగా బోర్లు, బావుల కింద సాగు చేసిన రైతులు చేతికి వచ్చిన పంటను మిల్లుల వద్ద అమ్ముకునేందుకు త
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పలు కార్యక్రమాలకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లా మోర�
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకాకపోవడంతో అగ్గువ సగ్గువకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,83,210 ఎ�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసి పంటలు, కూరగాయలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. ప్రభుత్వం అరకొరగా పరిహారం అందించడంతోపాటు పరిహారం అందుకున్న రైతుల
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన ఉండడం లేదు. సరిగ్గా నెల రోజుల కిందట నల్లగొండ జిల్లాలో తొలి ధాన�
మండలంలోని రైతులు ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్పై అంతగా ఆశచూపడం లేదు. పంట కొనుగోలు కోసం మండలంలోని దామరచర్ల, కొండ్రపోల్, కేజేఆర్కాలనీలో ఐకేపీ కేంద్రాలను వారం రోజుల క్రితం ఏర్పాటు చేశ�
ధాన్యం దళారులపాలవుతున్నదనడానికి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లే నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్కు రాగట్లపల్లి కొనుగోలు కేంద్రంలో ఐదు వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగేవ�
అప్రకటిత విద్యుత్ కోతలు రైతులకు శాపంగా మారాయి. బోర్లపై ఆధారడి వ్యవసాయం చేసుకునే వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. జిల్�