ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ
జిల్లావ్యాప్తంగా వేగంగా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. యాసంగిలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసి అన్ని ఏర్పా�
వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగ�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్
జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ధాన్యం సేకరణ లక్ష్యం 1.55లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 200 కేంద్రాల ద్వారా �
500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జూన్ 10 నాటికి మొత్తం పూర్తయ్యే అవకాశం సేకరించిన ధాన్యం విలువ 5888 కోట్లు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత �
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం ములుగు మండలం తునికిబొల్లారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 �
వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు
‘రైతే రాజు’గా భావించిన మన దేశంలో ఆ రైతులనే అరిగోస పెడుతున్నది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ రైతులపై మరింత వివక్ష చూపుతూ, వరి ధాన్యం కొనే విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ, రైతుబాంధవుడు కేసీ�