రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కొత్త గోదాములను నిర్మించింది. ప్రత్యేక రాష్ట్రంగా �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�
రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం
తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీ�
తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ముందుగా ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు టోకెన్లు.. వారి మొబైల్కు ఓటీపీ రాష్ట్ర సరిహద్దుల్లో 51 చెక్పోస్టుల ఏర్పాటు రా రైస్ కొనిపించే బాధ్యత బండి, కి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ�
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ర�
ఢిల్లీ దీక్షపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టిన గులాబీ దండు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడుతున్న ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందే నంట�