సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పట్టణ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణవాసులు
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవు�
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పా
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, �
వడ్ల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోతలు ఊపందుకోవడంతో అధికారులు ధాన్యం సేకరణ వేగవంతం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసి అక్కడక్కడ ధాన్యం తడిసింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తడిసిన ధాన్యాన్
2021-22 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎమ్మార్)లో నూక శాతంపై అధ్యయనం చేసేందుకుగాను సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
ఈనెలాఖరులోగా మిగిలిన యాసంగి ధాన్యాన్ని బియ్యంగా మార్చేందు కు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో యాసంగి ధాన్యా న్�
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�