కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మ
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్వై నేతలు వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం నూకలను కొరియర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ప
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కే
కుల సంఘాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ�
తెలంగాణ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిది?
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం క
గిరాకీ ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తాం అనేక అంశాలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి లోక్సభలో ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు ధాన్యం కొనుగోలుపై బయటపడ్డ కేంద్రం పాలసీ ధాన్యం కొనుగోలునుంచి తప్పించుకొనే సంక�