మాగనూర్: డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు.
దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా.. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లారీలను సీజ్ చేశారు.