Bird Flu Case | కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్ను గుర్తించారు.
Car, Bus Catches Fire | అదుపుతప్పిన కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఆ రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.
Woman Elopes With Lover | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత �
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక (Karnataka) ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే తొమ్మది పనులు చేయాలని, ఆ తొమ్మిది పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజ�
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ
Kerala Girl Missing | కర్ణాటక (Karnataka) కొండల్లో ట్రెక్కింగ్ (Trecking) కు వెళ్లి కేరళ (Kerala) కు చెందిన మరో బాలిక మిస్సయ్యింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవలే కేరళకు చెందిన ఓ టెకీ కర్ణాటక కొండల్లో ట్రెక్కింగ్కి వెళ్లి తప్పిపోయింది.
స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
Kerala techie : కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య అనే యువతి ఆచూకీ దొరికింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను రెస్క్యూ టీమ్ గుర్తించింది.
Kerala techie : కేరళ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలు కర్ణాటకలో ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయింది. నాలుగు రోజులైనా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కోసం కర్ణాటక ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.
Medical Student : కర్ణాటకలోని మల్లాడిహల్లిలో దారుణం జరిగింది. తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్తో సంబంధం ఉందని తోటి విద్యార్థులు అవమానించడంతో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Monkey Mourns | చాలా కాలంగా కోతులకు ఆహారం పెడుతున్న వృద్ధురాలు మరణించింది. అయితే ఆమె మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. వృద్ధురాలి మృతదేహం వద్ద అది విలపించింది. ఆమె ముఖంపై తల ఉంచి భావోద్వేగం చెందింది. ఈ వీడియో క్ల
Karnataka Bus వేగంగా వచ్చిన బస్సు కంట్రోల్ కాకుండా ఒక్కసారిగా ప్లాట్ఫాంపై ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్
సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆలోచించి కేసు పెట్టాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, తెలంగాణ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.