కర్ణాటక, గోవా, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో వినని ఘరానా దోపిడీ జరిగిందా? రూ.400 కోట్లతో రెండు కంటెయినర్లు మాయమైపోయాయా? నిరుడు అక్టోబర్లో జరిగిన ఈ చోరీ ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? పోలీసులు
చారిత్రక గుర్తింపు కలిగిన ప్రదేశాల సందర్శనతో విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యతను పెంపొందించవచ్చని విశ్వభారతి విద్యాసంస్థల యాజమాన్యం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్ విద్యార్థులను సౌత్ ఇండియాలో చారత్
HD Devegowda | నేను గత 65 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రిగా అవకాశాలు అందుకున్నానంటే కర్ణాటక ప్రజల మద్దతు, ఆశీస్సుల వల్లేనని మాజీ ప్రధాని, జేడీ(ఎస్) రాజ్యసభ సభ్యుడు హెచ్డీ దేవె గౌడ అన్నారు.
College Students Assault Juniors | జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. డ్రింక్స్, సిగరెట్లు తీసుకురావాలని బలవంతం చేశారు. తమ ఆదేశాలు పాటించని జూనియర్లను కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
Bengaluru : బెంగళూరు నగరవాసులకు కర్ణాటక హైకోర్టు ఊరటకలిగించే తీర్పునిచ్చింది. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రయాణికులకే కాకుండా.. బైక్ టాక్సీ నడిపే నిరుద్
మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్) కే రామచంద్రరావుపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అభ్యంతరకరంగా ఉన్న ఆయన వీడి�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతో భేటీ అయ్యారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగాన�
DK Shivakumar | కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక పర్యటనతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య (Siddaramaiah) ను తప్పించ
Karnataka : నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలు బలిగొంటూనే ఉంది. తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు మరణించగా.. తాజాగా కర్ణాటకలో మరొకరు మృతి చెందారు.
‘నీకేమో ఇద్దరు భార్యలు కావాలి. 35 ఏండ్లు వచ్చినా నాకు మాత్రం పెండ్లి చేయవా? నాకు పెండ్లాం అవసరం లేదా?’ అంటూ తనకు పెండ్లి చేయలేదన్న కోపంతో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది.
Man Tries To Set Brother's House On Fire | అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు ప్రయత్నించాడు. అయితే అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. పొరుగువారు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఆ వ్య
boiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 ఏండ్లు అవుతున్నా ప్రతిరో జూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.