Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. అప్పు చెల్లించడం లేదన్న కారణంతో ఒక మహిళను కిడ్నాప్ చేసి, వేధింపులకు పాల్పడ్డారు. నాలుగు రోజులు నిర్బంధించి, అర్ధనగ్న వీడియోలు చిత్రీకరించారు.
Revanth Reddy | ఒకే పార్టీ.. రెండు పొరుగు రాష్ర్టాలు.. కానీ నాయకత్వ శైలిలో నకకూ.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కర్ణాటకలో అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలకు అధిష్ఠానం అండతోనే గట్టిగా బుద్ధి చెప్తూ.. ‘వెళ్లేవాళ్లు వెళ
SIR Voter Roll : ‘సర్’ అంశానికి సంబంధించి ఇప్పటివరకు వెల్లడైన డాటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 13.37 కోట్ల ఓట్లను ఈసీఐ తొలగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిచోట్లా కలిపి 13 కోట్ల మంది పేర్లను ఓటర్ జాబితానుం
Ex-MLA smashes man's helmet | బీజేపీ నేతలు నిరసన చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీపై ఆ ప్రదర్శన మధ్యలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. ఆ వ్యక్తి హెల్మెట్ను మాజీ ఎమ్మెల్యే నేలకేసి బాదా�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) స్థానిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. 20 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘మహర్షి వాల్మీకి కార్పొరేషన్' స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. స్కామ్కు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి బీ నాగేంద్ర శ�
B Nagendra Quits | కర్ణాటక మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. శుక్రవారం తన రాజీనామాను ప్రకటించేటప్పుడు భావోద్వేగానికి లోనైన ఆయన కన్నీటి పర్యంతమయ�
మనుషులు తినేందుకు తమ ప్లాట్ఫారమ్స్లో విషపూరిత ఉమ్మెత్త కాయలు, గింజలు అమ్ముతున్న అమెజాన్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ యాప్ల ఫుడ్ లెసెన్సులను కర్ణాటక ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగం తాత్కాలికం�
రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు అత్యంత ఖరీదైన టొయోటా ఫార్చూనర్ కారులో వస్తే ఎలా ఉంటుంది? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిజంగానే ఫార్చూనర్ కారులో వస్తూ..రోజూ రోడ్లు, వీ
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరో రోజూ నిరసనలు కొనసాగించాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రతి�
Viral News | ర్ణాటక (Karnataka) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన ఓ 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. ఆమె మొత్తం 30 కి పైగా బస్తాల్లో నోట్ల (Currency Notes) ను, నాణేల (Coins) ను దాచిపెట్టింద�
కొండకోనలు, గుట్టల మధ్య నుంచి గలగల పారుతూ పరవళ్లు తొక్కుతూ జాడిమల్కాపూర్ జలపాతం జలాలు కర్ణాటకకు బిరబిరా తరలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని తెలంగా�
IAS officer missing | అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒక ఐఏఎస్ అధికారి అదృశ్యమయ్యారు. చివరిసారిగా విమానాశ్రయంలో ఆయన ఆచూకీ లభించినట్లు సమాచారం. అయితే ఆ అధికారి కుటుంబ సభ్యులు లేదా ఇతరుల నుంచి దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రభు�