Telangana Rivers | కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచనకు గురవుతున్నది. అటు కాళేశ్వరాన్ని పడావుపెట్టి గోదావరి నీటిని కిందికి వదులుతుంటే.. ఇటు తుంగభద్ర మీద కర్ణాటక-ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
Karnataka RTC Bus | రాత్రి వేళ ప్రయాణంలో ఆర్టీసీ బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. దీంతో కండక్టర్ మొబైల్ ఫోన్లోని టార్జ్ లైట్ చూపించడంతో ఆ వెలుగులో బస్సు నడిపాడు.
Cops Sleep, Accused Flees | పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసులు నిద్రించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది బయటపడింది. దీంతో నిందితుడ్ని ప�
Karnataka : పాలనకు, పౌర సేవలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించేందుకు ‘ప్రజా సేవ విభాగాన్ని’ ప్రారంభించింది. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి ప�
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరోసారి ఆషాఢం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 15వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రకటించిన ఈ బ్లాక్బాస్టర్ ఆఫర్లు ఈ నెల 3 నుంచి ప్రారంభంకానున్నాయని, అన్ని రకాల స్ట�
Bengaluru : కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో దారుణం జరిగింది. ఒక రాళ్ల క్వారీలో పెద్ద రాళ్లు మీద పడటంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు, దక్షిణ తాలూకా, మదపట్టణ వద్ద గురువారం వేకువఝామున
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మంగళవారం మళ్లీ కర్ణాటక చెత్త దుమారం చెలరేగింది. తమ గ్రామ శివారుగుండా చెత్తవాహనాలు వెళ్లకుండా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్ని నెల�
DK Shivakumar: కర్నాటకలో ఇవాళ్టి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఓటు హక్కును కోల్పోతే.. ప్రభుత్వం �
Man Kills Wife | తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ఆమె భర్త అనుమానించాడు. మద్యానికి బానిసైన అతడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యను నరికి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో తనతోపాటు ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం కారులో సంభవించిన బాంబు పేలుడు ధాటికి అతడు సజీవ దహనమయ్యాడు.