Cauvery water | కావేరి నదీజలాల (Kaveri River Water) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడు (Tamil Nadu) కు నీటి విడుదల విషయంలో కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని �
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
FIR on BJP MLA’s daughter | విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసింది. ఆ పోలీస్ అధికారిణి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రతిగా ఫిర్యాదు చేయడంతో పోలీస్
Karnataka Parking Tax | పాలనా వైఫల్యం కారణంగా కాంగ్రెస్పాలిత రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అ�
Karnataka : పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని యూపీ పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో ఉత్తర ప్రదేశ
Karnataka : రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్ ఉన్న పాన్ మసాలా, గుట్కాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష�
Prakash Raj | బెంగళూరు (Bengalore) లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Praksh Raj) తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా (Social Media) లో ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) ను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప�
Mysuru : కర్ణాటకలోని మైసూరులో దారుణం జరిగింది. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకపోవడం, మానసికంగా వేధించడం వల్ల ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. మేనేజర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ కూ�
Karnataka : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక డుప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం లభించింది. ఆమె మరణించి ఏడాది అవుతోందని పోలీసులు తెలిపారు. అయితే, ఇంతకాలం అవుతున్నా.. ఆమె మరణాన్ని ఎవరూ
Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులోని లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా దారుణ విషయాలు బయటపడ్డాయి. హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, మాంసం, ఎక్స్పైరీ అయిన పాలు, ఫంగస్ సోకిన ఆహార పదా�
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ
Karnataka | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్
కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. ఏపీకి చెందిన మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.