కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతో భేటీ అయ్యారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగాన�
DK Shivakumar | కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక పర్యటనతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య (Siddaramaiah) ను తప్పించ
Karnataka : నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలు బలిగొంటూనే ఉంది. తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు మరణించగా.. తాజాగా కర్ణాటకలో మరొకరు మృతి చెందారు.
‘నీకేమో ఇద్దరు భార్యలు కావాలి. 35 ఏండ్లు వచ్చినా నాకు మాత్రం పెండ్లి చేయవా? నాకు పెండ్లాం అవసరం లేదా?’ అంటూ తనకు పెండ్లి చేయలేదన్న కోపంతో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది.
Man Tries To Set Brother's House On Fire | అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు ప్రయత్నించాడు. అయితే అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. పొరుగువారు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఆ వ్య
boiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 ఏండ్లు అవుతున్నా ప్రతిరో జూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Man Murders Woman Friend, Sucide | స్కూల్లో కలిసి చదువుకున్న వివాహితురాలైన స్నేహితురాలిని ఒక వ్యక్తి పెళ్లి కోసం బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితొ పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Sacrifice For Treasure | గుప్త నిధుల కోసం పసి బాలుడ్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ ఇంటికి చేరుకున్నారు. సకాలంలో బాలుడ్ని రక్షించారు. శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తిరస్కరించారు. తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదన్నారు. ఈవీఎంలపై ఓటర్లు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని క
Gali Janardhana Reddy | తనపై జరిగిన హత్యాయత్నంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. బళ్లారిలోని హవంబావీ సమీపాన బ్యానర్ విషయంలో ఘర్షణ జరిగిందని తెలుసుకుని వచ్చానని తెలిపారు.
Robbery in jewellery Shop | జ్యుయలరీ షాపులో పట్టపగలు చోరీ జరిగింది. సాయుధులైన కొందరు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించించారు. సుమారు రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నార�
ఉత్తరాదిలోని బీజేపీ రాష్ర్టాలను అనుసరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కూల్చివేతలకు దిగింది. బెంగళూరు శివారులోని ఒక గ్రామంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 మంది నిరాశ్రయులయ్యారు.
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �