Karnataka CM | కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మంగళవ
భీమా, కృష్ణా నదులపై కర్ణాటక రాష్ట్రం ప్రతిపాదించిన బరాజ్ల నిర్మాణంపై విస్తృత చర్చల కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం బరాజ్ల నిర్మాణ�
Karnataka : కర్ణాటకలో ఘోర విషాధం జరిగింది. నదిలో ముత్యపు చిప్పల కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఇంకో ఇద్దరు గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు.
reservation : దేశంలో రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులే అయితే.. వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించింది.
Elephants Fighting: క్యాంపులో ఉన్న రెండు ఏనుగులు కొట్టుకున్నాయి. అయితే ఆ ఏనుగులను వీక్షించేందుకు వచ్చిన మహిళా టూరిస్టు.. ఓ ఏనుగు కాలు కింద పడి నలిగిపోయింది. పక్కనే ఉన్న భర్త ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. మావ�
Kamal Hassan | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న తరుణంలో భారతీయ సినీ పరిశ్రమ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని విశ్వనటుడు కమల్ హాసన్ సూచించారు. సినిమా నిర్
DK Shivakumar : కర్ణాటకలో ఎస్సీ, బీసీ, మైనారిటీల ఓట్లు తొలగించేందుకే కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియ చేపట్టబోతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు.
Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో, ట్రాక్టర్.. బ్రిడ్జి మీద నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతుకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నకి�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంశోల్లాపూర్ గ్రామ శివారులో కర్ణాటక సరిహద్దులో బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణ
NTR-Neel | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ య�
PM Modi | కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాలపాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడ్ని వదిలేసిందని ప్రధాని విమర్శి�
Explosives | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరం