Karnataka | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్
కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. ఏపీకి చెందిన మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కృష్ణా, భీమా నదులకు వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని అల్మట్టి డ్యామ్ నుంచి 1.5 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1,45,376 క్యూసెక్కులు విడుదల చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామాలు కూడా చేశారు. దీంతో వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ప
కర్ణాటక క్యాబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్లో అసమ్మతి చిచ్చు రాజుకుంది. క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్క లేదన్న అసంతృప్తితో సోమవారం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వాని�
Karnataka Cabinet Expansion | కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సోమవారం లోక్భవన్లో గవర్నర్ గెహ్లాట్ 20 మంతి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమా�
కుర్కురే ప్యాకెట్లోని బొమ్మ బంతి గొంతులో ఇరుక్కోవడంతో కర్ణాటకకు చెందిన 5 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుర్కురే ప్యాకెట్తోపాటు కాంప్లిమెంటరీగా వచ్చిన ఆ ప్లాస్టిక్ బంతిని బాలుడు ప్రమాదవశాత్త�
Landslide | భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొ
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
Cauvery Dispute Impact | కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు.