G Parameshwara | ఒక రాష్ట్ర హోంమంత్రి చిక్కుల్లో పడ్డారు. కబడ్డీ టోర్నీ సందర్భంగా ఒక టీం గెలుపుపై సరదాగా పందెం కాశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించగా ఆ హోంమంత్రిపై
సాధారణంగా గంటలో ముగిసిపోవాల్సిన ప్రయాణం. కానీ ప్రకృతి కరుణించలేదు. గమ్యం కండ్ల ముందే ఉన్నా భూమిపై అడుగు పెట్టనివ్వలేదు. గంటలపాటు గాల్లో చక్కర్లు, అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను ప్రత్యక్ష నరకాన్ని చూపిం�
NTR | నందమూరి అభిమానులకు ఈ సారి మే 20 నిజంగా పండగరోజుగా మారబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అప్డేట్స్ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట�
Bird Flu Case | కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్ను గుర్తించారు.
Car, Bus Catches Fire | అదుపుతప్పిన కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఆ రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.
Woman Elopes With Lover | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత �
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక (Karnataka) ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే తొమ్మది పనులు చేయాలని, ఆ తొమ్మిది పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజ�
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ
Kerala Girl Missing | కర్ణాటక (Karnataka) కొండల్లో ట్రెక్కింగ్ (Trecking) కు వెళ్లి కేరళ (Kerala) కు చెందిన మరో బాలిక మిస్సయ్యింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవలే కేరళకు చెందిన ఓ టెకీ కర్ణాటక కొండల్లో ట్రెక్కింగ్కి వెళ్లి తప్పిపోయింది.
స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
Kerala techie : కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య అనే యువతి ఆచూకీ దొరికింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను రెస్క్యూ టీమ్ గుర్తించింది.
Kerala techie : కేరళ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలు కర్ణాటకలో ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయింది. నాలుగు రోజులైనా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కోసం కర్ణాటక ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.