Viral News | రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Be
అంతా అనుకున్నట్టే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. శనివారం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన ఎన్నిక జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
KC Venugopal | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎం (Karnataka CM) గా డీకే శివకుమార్ ప్రమాణస్�
6 People Shot, Hacked To Death | భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారిని దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Karnataka : కర్ణాటకలో అధికారం మారబోతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవి నుంచి సిద్దరామయ్య తప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడుతారు.
కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున�
కర్ణాటకలో నాయకత్వ రగడ నాటకీయ మలుపు తీసుకున్నది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయనున్నారు. బుధవారం బెంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటి�
CM Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. సీఎం సిద్ధరామయ్యే ఫుల్ టైం సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
Tamil Nadu CM | కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల మధ్య కావేరీ నది (Kaveri river) నీటి పంపకాల వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటక కొత్త డ్యామ్ పనులకు సిద్ధమవడంతో తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుత
Karnataka CM | కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మంగళవ
భీమా, కృష్ణా నదులపై కర్ణాటక రాష్ట్రం ప్రతిపాదించిన బరాజ్ల నిర్మాణంపై విస్తృత చర్చల కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం బరాజ్ల నిర్మాణ�
Karnataka : కర్ణాటకలో ఘోర విషాధం జరిగింది. నదిలో ముత్యపు చిప్పల కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఇంకో ఇద్దరు గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు.
reservation : దేశంలో రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులే అయితే.. వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించింది.
Elephants Fighting: క్యాంపులో ఉన్న రెండు ఏనుగులు కొట్టుకున్నాయి. అయితే ఆ ఏనుగులను వీక్షించేందుకు వచ్చిన మహిళా టూరిస్టు.. ఓ ఏనుగు కాలు కింద పడి నలిగిపోయింది. పక్కనే ఉన్న భర్త ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. మావ�