Wife Claims Husband Recorded Videos | ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వాటితో తనను బెదిరిస్తున్నాడని, ఇతర వ్యక్తులతో పడుకోవాలని బలవంతం చేస్తున్నాడని ఒక మహిళ ఆరోపించింది. మానసిక, భౌతిక వేధింపులపై భర్తతో పాటు అత్తింటి వారిపై ప�
Drugs Seize | తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
Crime news | అతడు బతుకుదెరువు కోసం దుబాయ్ (Dubai) కి వెళ్లి మేస్త్రీ (Mason) గా పనిచేస్తున్నాడు. ఆమె ఇండియాలోనే ఉంటూ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడు దుబాయ్ నుంచి భారత్కు వచ్చాడు. భార్యను ప�
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) అమ్మకాల్లో దక్షిణాది రాష్ర్టాలు టాప్ పొజిషన్లో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చ
ఖాళీలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువకులు గురువారం కర్ణాటకలోని ధార్వాడ్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేశారు. తమ నిరసనలో భాగంగా నిరుద్యోగ యువజనులు ఆర్టీరియల్ జంక్షన్, జూబ్ల
మైసూర్ దసరా ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకలో సీఎం సిద్ధరామయ్యకు తీరు అందర్నీ నివ్వెరపర్చింది. సభలో తాను మాట్లాడటానికి సిద్ధమవుతుండగా.. ప్రేక్షకుల్లో కొంతమంది అక్కడ్నుంచి వెళ్లిపో
DK Shivakumar | భారీ వర్షాలు (Heavy rain), నిర్వహణ లోపాలతో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో గుంతలమయమైన రోడ్లపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కర్ణాటక సర్కారుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (Deputy
ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించే రెండు రాష్ట్రాలకు చెందిన వాహన చోదకులు, ప్రయాణికులతో పాటు జహీరాబాద్ (Zaheerabad) మండలంలోని అల్గోల్, ఎల్గోయి, పొట్పల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందుల�
Cyber crime | ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ సైబర్ నేరగాళ్ల (Cyber criminals) బారిన పడుతున్నారు.
Kumaraswamy | రాష్ట్రంలో మరోసారి కులసర్వే (Caste survey) నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయక
దేవుడిని, మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్యను అధికారికంగా లెక్కించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల, మత డాటాతో పాటు ఈ వివరాలు కూడా సేకరించనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న �
KTR | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
Vinod Kumar | అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుంటే.. ఇప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�