సనాతనులతో కలిసి తిరగొద్దని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), సంఘ్ పరివార్లతో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను హెచ్చరించారు.
శక్తి పథకానికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన నవ్వులపాలవుతున్నది. మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ పథకం కింద ఉచితంగా బస్సుల్లో ప్రయాణ�
Fisherman | చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఎగిరొచ్చిన ఒక చేప అతడి కడుపులో లోతుగా పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను ప్రాణాలు కోల్పోయాడు.
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
Domestic workers | ఇళ్లలో పనిచేసేవాళ్ల (Domestic Workers) కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం (Karnata Govt) కీలక చర్యలు చేపట్టింది. అగ్రిమెంట్ (Agrement) లేకుండా ఇంటి పనివాళ్ల నియామకంపై నిషేధం విధించేలా, వారికి కనీస వేతనాలు చెల్లించే విధంగా ప్ర�
ఆది శంకర భగవద్పాదులు ధర్మ స్థాపన కోసం మన దేశం నలుమూలల నాలుగు పీఠాలని స్థాపించారు. దక్షిణ భారత దేశానికి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శారదాపీఠం స్థాపించబడినది.
ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ తమిళనాడు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోమవారం ఆదేశించారు.
ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం స్పందించారు. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించా