చట్ట విరుద్ధంగా బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అలియాస్ పప్పీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శనివారం సిక్కింలో అరెస్టు చే�
కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రార్థనా గీతాన్ని ఆలపించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అలజడి సృష్టించారు.
తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా (Married Woman) హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32).. తన భర్తను �
కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
Rabies | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వీధి కుక్క దాడిలో (Stray Dog Bite) గాయపడిన నాలుగేండ్ల చిన్నారి తాజాగా రేబీస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది.
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సైలీ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) చేసిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం సహా కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న బ్యాంక్ ఖాతాలు లభించాయ�
KSRTC bus rams parked lorry | వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం (Tungabhadra Dam) మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది ఇదే నెలలో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకోపోయిన విషయం తెలిసిందే.
Murder | పద్నాలుగేండ్ల విలువైన జీవితాన్ని జైల్లో గడిపేసి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతనిలో ఆవేశంతో పోలేదు. కేవలం 200 రూపాయల కోసం జరిగిన గొడవలో తోటి కూలీని క్రూరంగా �
Dharmasthala | తన కూతురు కూడా ధర్మస్థలకు వెళ్లి అదృశ్యమైందని సుజాత భట్ అనే మహిళ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కానీ సుజాత భట్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం పలు సందేహాలకు తావిస్తోంది. నిజాన�