Karnataka: కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పబ్లిక్ బస్సు సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు.. ఐదేండ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇప్పటికే సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొం�
Prajwal Revanna | లైంగిక దాడి కేసులో మాజీ ఎంపీ, హెచ్డీ దేవేగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవితై ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ఓ తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్ప�
Woman Strips, Misbehaves With Cop | ఒక కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. దీని గురించి ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఒక పోలీస్ అధికారి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆ మహిళ అనుచితంగా ప్రవర్తించింది. చీర విప్�
కర్ణాటకలోని ధర్మస్థల కేసులో అధికారులకు మొదటి ఆధారం లభ్యమైంది. వందలాది మందిని హత్య చేసి ఈ టెంపుల్ టౌన్ చుట్టుపక్కల పాతిపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న బృందానికి
Karnataka | కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడేక
Sama Parveen | అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మధ్యకాలంలో 981 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 825 మంది వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోగా 138
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై మంత్రి కేజే జార్జిపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం ఆదే
Tea Coffee | పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం (Karnataka state) లో పాలు (Milk), కాఫీ (Coffee), టీ (Tea) ల అమ్మకాలు (Sales) నిలిచిపోయాయి. జీఎస్టీ అధికారులు తమకు నోటీసుల ఇవ్వడాన్ని నిరసిస్తూ చిరు వ్యాపారులు తమ బేకరీలు, చాయ్ దుకాణాల్లో టీ, కాఫ�
కర్ణాటకలోని హవేరీలో చిన్నపాటి కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీస్ జారీఅయ్యింది. తనకు వచ్చిన ఆ నోటీస్ చూసి దుకాణందారు శంకరగౌడ షాక్కు గురయ్యాడు.
Supreme Court | కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వ�