Veterinarian Dies in Hippo Attack | జూలో ఉన్న నీటి గుర్రం గర్భం దాల్చింది. దానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు పశువైద్యురాలు ప్రయత్నించింది. ఈ సందర్భంగా హిప్పోపొటమస్ ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పశువైద్యురాలు చిక�
రాజ్యసభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెంగళూరులో ఉన్న ఒడిశా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వడానికి ప్రయత్నించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరో�
By-election Schedule | కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోపాటే మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను విడుదల
Vehicles stop | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలో ఏబీసీడీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కర్ణాటక దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాయచూర్ బంద్ నిర్వహిస్త�
కర్నాటక రాష్ట్రంలో( Karnataka)దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
Woman, Lover Kill Husband | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులన
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని చంపాడు. అతడి వద్ద ఉన్న డబ్బు దోచుకున్నాడు. విడిపోయిన రెండో భార్యను ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు టీవీ కొనడంతోపాటు రూ. 60,000 నగదు ఇచ్చాడు. పోలీసులు
Bengaluru Woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. భర్తతో జరిగిన ఒక గొడవ భార్య ఆత్మహత్యకు దారి తీసింది. సాంబార్ విషయంలో ఇరువురి మధ్య మొదలైన వివాదం చివరకు విషాదంగా ముగిసింది.
Social Media Ban | పిల్లలు సోషల్మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఏపీ సీఎం చం�
Karnataka : 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు.
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్
AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�
సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
Alipur Village Mourns For Ayatollah | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై కర్ణాటక గ్రామంలో విషాదం నెలకొన్నది. ఆ గ్రామంలో ఏకంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించ�