NTR | సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల "వార్ 2"తో వెండితెరపై సందడి చేసిన ఎన్టీఆర్, ఆ సినిమా ఆశించిన
Ganesh Visarjan | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హసన్ (Hassan) జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ నిమజ్జన (Ganesh Visarjan) ఊరేగింపుపై ట్రక్కు దూసుకెళ్లింది.
Woman Kills Husband for Compensation | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. పరిహారం కోసం పులి దాడిలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పేడ కుప్ప నుంచి వెలికితీశారు.
Forest Officials | ఇటీవలే కాలంలో అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
DK Shivakumar | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం �
Boy Accidentally Fires Air Gun | ఒక బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎయిర్గన్ పేల్చాడు. పెల్లెట్ తగలడంతో అతడి అన్న మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్, ఆదివారం, ఆగస్టు 31, 2025: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పోరాడి ఓడిన తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్గా నిలిచింది.
కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష అరుదైన రికార్డు సృష్టించింది. 170 గంటలపాటు నాన్స్టాప్గా నృత్య ప్రదర్శన చేసి సత్తా చాటి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది.