కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం సాయంత్రం కురిసిన అకాల భారీ వర్షం ఆరేండ్ల బాలిక సహా ఏడుగురిని పొట్టనబెట్టుకుంది. నగరంలో హఠాత్తుగా భారీ గాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది.
Karnataka CM | కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకి వ చ్చింది. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం వరుస భేటీలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మే 15న గుడ్ న్యూస్ అందుతుంది..
bridge collapses | దేవుడి ఊరేగింపు సందర్భంగా చిన్న కాలి వంతెన కూలింది. దీంతో దేవుడి పల్లకీ మోస్తున్న వారితో సహా కొందరు భక్తులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు.
Man sets Wife on fire | భార్య ఎల్లప్పుడు నైటీ ధరించడంపై భర్త ఆగ్రహించాడు. ఇంట్లో ఉన్నప్పుడు చీర ధరించకపోవడంపై పలుసార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో జరిగిన వాగ్వాదంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
G Parameshwara | ఒక రాష్ట్ర హోంమంత్రి చిక్కుల్లో పడ్డారు. కబడ్డీ టోర్నీ సందర్భంగా ఒక టీం గెలుపుపై సరదాగా పందెం కాశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించగా ఆ హోంమంత్రిపై
సాధారణంగా గంటలో ముగిసిపోవాల్సిన ప్రయాణం. కానీ ప్రకృతి కరుణించలేదు. గమ్యం కండ్ల ముందే ఉన్నా భూమిపై అడుగు పెట్టనివ్వలేదు. గంటలపాటు గాల్లో చక్కర్లు, అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను ప్రత్యక్ష నరకాన్ని చూపిం�
NTR | నందమూరి అభిమానులకు ఈ సారి మే 20 నిజంగా పండగరోజుగా మారబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అప్డేట్స్ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట�
Bird Flu Case | కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్ను గుర్తించారు.
Car, Bus Catches Fire | అదుపుతప్పిన కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఆ రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.
Woman Elopes With Lover | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత �
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక (Karnataka) ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే తొమ్మది పనులు చేయాలని, ఆ తొమ్మిది పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజ�
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ