Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను సీఎం చేయాలని, తమకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని డీకే మద్దతుదారుడ�
DK Shiva Kumar | కర్ణాటక (Karnataka) సర్కారులో త్వరలో నాయకత్వ మార్పు జరగబోతోందని, సిద్ధరామయ్య (Siddaramaiah) ను తొలగించి సీఎం పదవిని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) కు కట్టబెట్టబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జర�
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని, ఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడద�
దావనగెరె (కర్నాటక) వేదికగా జరిగిన 43వ జాతీయ సీనియర్ మహిళల ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 84కిలోల కేటగిరీలో �
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పుల�
వచ్చే రెండు మూడు నెలల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ జోస్యం చెప్పారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందన
Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
Shivakumar | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే తెలిపారు. రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka | కర్నాటక కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని మారుస్తారని.. శివకుమార్కు సీఎంగా అవకాశం దగ్గబోతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కర్నాటక
Karnataka | కర్ణాటక (Karnataka)-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మరణించాయి. మలై మహదేశ్వర వైల్డ్ లైఫ్ డివిజన్ (Malai Mahadeshwara Wildlife Division)లో తల్లి పులి, నాలుగు కూనలు మరణించిన విషయం తెలిసిందే.
Driver Runs Tractor Over 2 Men | గూడ్స్ వాహనం, ట్రాక్టర్ స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ సంఘటన ఘర్షణకు దారి తీసింది. ట్రాక్టర్ డ్రైవర్ను నిలువరించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక టై