MBBS Student Suicide | ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మాది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. అమ్మానాన్నలిద్దరూ చెక్క బొమ్మలు తయారు చేస్తుండేవాళ్లు. నాకు అయిదుగురు చెల్లెళ్లు. వాళ్లంతా ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడి చదివేవాళ్లు. నేను మాత్రం పదో తరగతి వరకు మాత్రమే �
QNET Case | మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ ‘క్యూనెట్ (QNET Case)’ కేసుల్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు (Hyderabad CCS Police) సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక (Karnataka) లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళ
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
Veterinarian Dies in Hippo Attack | జూలో ఉన్న నీటి గుర్రం గర్భం దాల్చింది. దానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు పశువైద్యురాలు ప్రయత్నించింది. ఈ సందర్భంగా హిప్పోపొటమస్ ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పశువైద్యురాలు చిక�
రాజ్యసభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెంగళూరులో ఉన్న ఒడిశా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వడానికి ప్రయత్నించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరో�
By-election Schedule | కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోపాటే మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను విడుదల
Vehicles stop | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలో ఏబీసీడీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కర్ణాటక దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాయచూర్ బంద్ నిర్వహిస్త�
కర్నాటక రాష్ట్రంలో( Karnataka)దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
Woman, Lover Kill Husband | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులన
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని చంపాడు. అతడి వద్ద ఉన్న డబ్బు దోచుకున్నాడు. విడిపోయిన రెండో భార్యను ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు టీవీ కొనడంతోపాటు రూ. 60,000 నగదు ఇచ్చాడు. పోలీసులు
Bengaluru Woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. భర్తతో జరిగిన ఒక గొడవ భార్య ఆత్మహత్యకు దారి తీసింది. సాంబార్ విషయంలో ఇరువురి మధ్య మొదలైన వివాదం చివరకు విషాదంగా ముగిసింది.
Social Media Ban | పిల్లలు సోషల్మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఏపీ సీఎం చం�
Karnataka : 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు.