అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పేరుతో కర్ణాటకలో జరిగిన భారీ కుంభకోణంలో 150 మందికిపైగా బాధితులు కోటి రూపాయలకుపైగా నష్టపోయారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్' అనే యాప్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు.. అందులో ప
Cyber Scam | సైబర్ నేరగాళ్లు (Cyber cheaters) టెక్నాలజీని వాడుకొని ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరుతో కర్ణాటక (Karnataka) లో దాదాపు 150 మంది�
Karnataka: బెల్గావి జిల్లాకు చెందిన ఓ మఠ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు.
రైతన్నకు వాతావరణ (IMD) శాఖ తీపికబురు చెప్పింది. వ్యసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకుతాయని వెల్లడించింది.
బెయిల్పై విడుదలైన రేప్ కేసు నిందితులు రోడ్ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం కలిగించింది. నిరుడు జనవరిలో హవేరిలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్ లభించింది.
Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ఇటీవల వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. అయితే, కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిది నెలల చిన
Madenuru Manu | మహిళా నటిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ ఆరోపణల కేసులో టీవీ నటుడు మడనూరు మనుణు బెంగళూరులో అరెస్టు చేశారు. 33 సంవత్సరాల నటి ఫిర్యాదు మేరకు కర్నాటక పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభిం�
Man Stabs Matchmaker To Death | పెళ్లి మధ్యవర్తి కుదిర్చిన వివాహం విఫలమైంది. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పెళ్లి బ్రోకర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Mysore Sandal Soap | మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియాను కర్నాటక ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నిర్ణయంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగుంబి సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగు రితోపాటు ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పా�
Karnataka BJP MLA Munirathna | కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో పో�