Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
Shivakumar | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే తెలిపారు. రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka | కర్నాటక కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని మారుస్తారని.. శివకుమార్కు సీఎంగా అవకాశం దగ్గబోతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కర్నాటక
Karnataka | కర్ణాటక (Karnataka)-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మరణించాయి. మలై మహదేశ్వర వైల్డ్ లైఫ్ డివిజన్ (Malai Mahadeshwara Wildlife Division)లో తల్లి పులి, నాలుగు కూనలు మరణించిన విషయం తెలిసిందే.
Driver Runs Tractor Over 2 Men | గూడ్స్ వాహనం, ట్రాక్టర్ స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ సంఘటన ఘర్షణకు దారి తీసింది. ట్రాక్టర్ డ్రైవర్ను నిలువరించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక టై
Karnataka | ఐదు గ్యారెంటీలను ఆశగా చూపెట్టి రెండేండ్ల కిందట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య సర్కారు అవినీతికి కేరాఫ్గా మారిపోయింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వ
తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ �
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది
Tiger | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve) పరిధిలోని చామరాజనగర జిల్లాలోని ఓంకార్ రేంజ్ (Omkar range) సమీపంలో 32ఏళ్ల మహిళపై పులి (Tiger) దాడి చేసింది.
Domestic Cricket : దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆగస్టులో సీజన్ ఆరంభం కానుంది అనగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కొత్త జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యారు.
కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని �