Gali Janardhana Reddy | తనపై జరిగిన హత్యాయత్నంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. బళ్లారిలోని హవంబావీ సమీపాన బ్యానర్ విషయంలో ఘర్షణ జరిగిందని తెలుసుకుని వచ్చానని తెలిపారు.
Robbery in jewellery Shop | జ్యుయలరీ షాపులో పట్టపగలు చోరీ జరిగింది. సాయుధులైన కొందరు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించించారు. సుమారు రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నార�
ఉత్తరాదిలోని బీజేపీ రాష్ర్టాలను అనుసరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కూల్చివేతలకు దిగింది. బెంగళూరు శివారులోని ఒక గ్రామంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 మంది నిరాశ్రయులయ్యారు.
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో ఎదురుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో స్లీపర్ బస్కు నిప్పంటుకుని ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నా�
కర్నాటకలో(Karnataka) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travel bus )బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఒక యువకుడు అందరూ చూస్తుండగానే ఒక యువతిని ఆమె పీజీ వసతి గృహం ముందు లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో చో�
Man Beats To Death Pregnant Daughter | కులాంతర వివాహం చేసుకున్నందుకు కుమార్తె, అత్తింటి కుటుంబంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు కక్షగట్టారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు అత్తింటి వారిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా గర్భిణీ కుమ�
differently-abled Boy Thrashed | దివ్యాంగ బాలుడ్ని స్కూల్ నిర్వాహకుడు దారుణంగా కొట్టాడు. అతడి భార్య మరింత దారుణానికి పాల్పడింది. దివ్యాంగ బాలుడి కంట్లో కారం చల్లింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చ
బెళగావిలోని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ నివాసంలో గురువారం రాత్రి సీనియర్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పాల్గొన్న విందు సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావడంతో రాష్ట్రంలో నాయ�
Seagull with Chinese GPS | వలస పక్షి సీగల్కు చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్నది. భారత నౌకాదళం బేస్ సమీపంలో ఇది కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది. సీగల్కు ఉన్న చైనా జీపీఎస్ ట్రాకర్ గురించి అధికారులు దర్యాప్తు �
రైతుల ఆత్మహత్యల్లో కాంగ్రెస్ పాలిత కర్ణాటక దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కర్ణాటకలో 2,809 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ చె�
Worm Infested Rice | మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.