ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్
AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�
సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
Alipur Village Mourns For Ayatollah | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై కర్ణాటక గ్రామంలో విషాదం నెలకొన్నది. ఆ గ్రామంలో ఏకంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించ�
జమ్మూకశ్మీర్ సాధించింది! 1959-60 సీజన్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. 67 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 92 ఏండ్ల రంజీ చరిత్రలో తాము తొలి మ్యాచ్ ఆడిన 24,150 రోజుల తర్వాత మొదటి టైటిల్ను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర �
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు మరింత ఉధృతమైంది. ఓ హోటల్లో సమావేశమైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు.. తమ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ రెండో ఇన్సింగ్స్ ఆడుతున్న సమయంలో.. వికెట్లకు బంతి తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో కమ్రాన్ ఇక్బాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప
Congress Guarantees | ఐదు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ఐదు గ్యారెంటీల అమలు కష్టతరంగా మారిందంటూ సీఎం సిద్ధరామయ
రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడి�
self-styled godman kisses Girl | తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి ఒక బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఎదుటే ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. ఆ బాలిక అసౌకర్యంగా కనిపించినట్లు పిల్లల సంరక్షణ కమిటీ గుర్తించి�
ప్రపంచశాంతి కోసం థాయ్లాండ్కు చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్లోకి ప్రవేశించింది.
బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటి�