‘థగ్లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినిమా రిలీజ్ను అడ్డుకుంటామనే బెదిరింపులు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
DK Shivakumar | కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడిపోయాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన డీకే.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు.
Bomb threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb threat) ఆందోళన కలిగిస్తున్నాయి. పలు కార్యాలయాలకు, ముఖ్యమంత్రులకు, విమానాలకు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
DK Suresh | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు శివకుమార్ సోదరుడు డీకే సురేశ్కు సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
Bike taxi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.
వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం.
కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది.
Narayanapet | మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు.
Karnataka | కుల గణన నిర్వహించాలన్న నిర్ణయం తమది కాదని.. పార్టీ హైకమాండ్దేనని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మీడియాతో బుధవారం మాట్లాడారు. కుల గణనకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయ�
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప