Karnataka | భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కర్నాటకలో ఓ మెడికల్ కాలేజీ విద్యార్థి సోషల్ మీడియాలో పాకిస్తాన్ అనుకూలంగా పోస్ట్ చేసిందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపార
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల�
Man Kills Neighbour’s Child | పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. బాలుడి మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీ�
Sonu Nigam | బాలీవుడ్కు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. ఇటీవల ఆయన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చే�
MLA Sabitha | ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిం�
Parents Celebrate Son Who Failed | ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు అతడ్ని ఎగతాళి చేశారు. అయితే తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందలేదు. పైగా పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ �
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గత రెండు సంవత్సరాల్లో మూడుసార్లు అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ని పెంచడం పట్ల బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) శుక్రవారం మండిపడింది. తాజాగా బీర్పై 10 శాతం ఏఈడీన�
Bus Driver | ముస్లింలు నమాజ్ (namaz)కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమాజ్ వేళకు ప్రార్థనలు చేసుకుంటారు.
ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Siddaramiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన మాట్లాడారు. పాకిస్థాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్తో సహా పాకిస్థాన్ �
హవాలా మనీ కేసులో (Hawala Money) సైబరాబాద్ సీపీ గన్మెన్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శేఖర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద గన్మెన్గా పన