కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఆయన, ఆయన భార్య పల్లవి ఆదివారం ఆస్తి విషయంలో గొడవపడ్డారు.
India Longest Railway Platform | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఆర్థికంగా, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిత్యం లక్షలాది మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన�
NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆ �
Former Police Chief Found Dead | కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై కత్తి గాయాలు, నేలపై రక్తాన్ని పోలీసులు గమనించారు. భార్యను అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
Top Portion Of Chariot Collapses | రథోత్సవంలో అపశృతి జరిగింది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా �
కర్ణాటక కాంగ్రెస్లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస�
Rehab Centre | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్ (Rehabilitation Centre)లో చికిత్స పొందుతున్న రోగి పట్ల ఇద్దరు వ్యక్తులు కర్కశంగా వ్యవహరించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయ�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వరద కాలువ పనుల్లో 15 శాతం కమీషన్ వసూలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని తెలిపారు.