భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అవుతున్నది. 48 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అయితే ప్రజల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమాత్రం పట్టని అధికార కాంగ్రెస్ మాత్రం హొసపేటెలో తన రెండో వార్షిక వేడుకల్లో నిమగ్నమ
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకున్నది. పీలేరు మండలం బాలమువారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
తాళి కట్టిన వెంటనే గుండెపోటుతో వరుడు మరణించిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బాగల్కోట్లో శనివారం జరిగిన ఒక వివాహంలో 25 ఏండ్ల ప్రవీణ్ పెండ్లి కుమార్తెకు తాళి కట్టిన కొద్ది నిముషాలకు గుండెల్లో నొప్
groom dies of heart attack | పెళ్లి జరుగుతుండగా వరుడికి గుండెపోటు వచ్చింది. వధువు మెడలో మంగళసూత్రం కట్టిన తర్వాత అతడు కుప్పకూలి మరణించాడు. పెళ్లివేడుకలో పాల్గొన్న వారంతా ఇది చూసి షాక్ అయ్యారు.
Crime news | రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపు (PAN shop) దగ్గర ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) తన స్నేహితుడితో కలిసి సిగరెట్ (Cigarette) తాగుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. తనకు ఒక సిగరెట్ కొని అందించమని �
Karnataka | భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కర్నాటకలో ఓ మెడికల్ కాలేజీ విద్యార్థి సోషల్ మీడియాలో పాకిస్తాన్ అనుకూలంగా పోస్ట్ చేసిందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపార
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల�
Man Kills Neighbour’s Child | పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. బాలుడి మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీ�
Sonu Nigam | బాలీవుడ్కు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. ఇటీవల ఆయన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చే�
MLA Sabitha | ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిం�
Parents Celebrate Son Who Failed | ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు అతడ్ని ఎగతాళి చేశారు. అయితే తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందలేదు. పైగా పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ �
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గత రెండు సంవత్సరాల్లో మూడుసార్లు అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ని పెంచడం పట్ల బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) శుక్రవారం మండిపడింది. తాజాగా బీర్పై 10 శాతం ఏఈడీన�
Bus Driver | ముస్లింలు నమాజ్ (namaz)కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమాజ్ వేళకు ప్రార్థనలు చేసుకుంటారు.