నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు(బీడ్ల్యూస్ఎస్బీ) నగరంలో మంచినీటి చార్జీని లీటరుకు ఒక పైసా చొప్పున పెంచే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం శివకుమార్ �
Car Flips Multiple Times | వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత 15 సార్లు పల్టీలు కొట్టింది. ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Bank theft Recovery | బ్యాంకు దొంగతనం కేసును ఐదు నెలల్లో పోలీసులు ఛేదించారు. చొరీ చేసిన రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి మరో ధరల వాత పెట్టింది. సర్చార్జి, ఫిక్స్డ్ చార్జి, యూనిట్ చార్జి అంటూ రకరకాల జిమ్మిక్కులతో మొత్తం మీద విద్యుత్తు బిల్లు మీద నెలకు అదనంగా 7 శాతం వసూలు చేయడానిక�
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లిందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాల కోసం వ్యాపారులను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా
మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ‘మంచ�
Oxygen crisis in Karnataka hospital | ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో అల్లాడిపోయారు. చివరకు వైద్య సిబ్బంది మాన్యువల్గా ఆక
Chariot Collapses | ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల ఎత్తైన రథం కూలింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
DK Shiva Kumar | నియోజవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (ML Stalin) అధ్యక్షతన జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Delimitation | జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటివరకు స్తంభింపచేసిందని, దీ
ఒకప్పుడు మన చదువులన్నీ ప్రభుత్వ బళ్లలోనే సాగిపోయాయి. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా చాలావరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే! అయితే, ప్రస్తుతం ప్రైవేటు బడులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలకు మంచి �
కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న హనీ ట్రాపింగ్ కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకోనున్నది. తనపై కూడా హనీ ట్రాప్ ప్రయత్నం జరిగిందంటూ స్వయంగా రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ప్రభు