Katrina Kaif | బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కర్నాటకలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సర్ప సంస్కార పూజల్లో పాల్గొన్నారు.
అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీస�
: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అయిదింట నాలుగువంతులు గ్యారెంటీల అమలు, సిబ్బంది జీతాలు, రుణ బకాయిలు, సబ్సిడీల చెల్లిం�
Building Collapses | పాడుబడిన భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా కొందరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
ర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమ�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ప్రధాన కాల్వకు చుక్కనీరు చేరలేదు.
Karnataka: కర్నాటకలో గ్యాంగ్ రేప్ జరిగింది. తుంగభద్ర కెనాల్ వద్ద రాత్రి పూట విహరిస్తున్న .. విదేశీ టూరిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ హోమ్స్టే ఓనర్ను కూడా రేప్ చేశారు. ఈ ఘటన పట్ల పోలీసులు విచ�
Film ticket | సినిమా ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో (all theatres) సినిమా టికెట్ల (Film ticket)ను రూ.200కే పరిమితం చేయాలని నిర్ణయించింది.
Ranya Rao | సుమారు 14 కోట్ల రూపాయల బంగారాన్ని దుబాయి నుంచి స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన కన్నడ నటి రన్యారావు ఉదంతంలో ఒక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ధరాఘాతానికి సామాన్యులే కాదు వ్యాపార వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపార వర్గాలను కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విభజించి తమ వారికి రాయితీలు, ప్రయ
జూరాల ప్రాజెక్టు కింద పంటల సాగు చేసిన రైతులకు సాగునీటిపై సందిగ్ధం నెలకొన్నది. పంటలు చేతికి రావాలంటే ఇంకా 1.2 టీఎంసీల నీరు అవసరం ఉన్నది. ప్రస్తుతం పంటలకు సరిపడే నీరు ప్రాజెక్టులో లేదు. కర్ణాటక కరుణిస్తే తప్�