Man Tied To Pole, Beaten | ఆర్థిక వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో మరో వ్యక్తిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సొంత ప్రభుత్వంపై బాంబు పేల్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ అవినీతి ప్రభు�
బెంగళూరు లాంటి మహా నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సర్వసాధారణమేనని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై స
Fire accident | ఓ పారిశ్రామిక వాడ (Industrial Area) లోని వే బ్రిడ్జి (Weigh Bridge) పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇ�
Suicide | భార్యభర్తల మధ్య గొడవలు వాళ్లిద్దరినీ విడిపోయేలా చేశాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏడాది గడిచింది. కానీ సమస్య సమసిపోలేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే భార్యతో ఎడబాటును ఆ �
Wife with lover, Husband Jailed | భార్య హత్య కేసులో ఆమె భర్త జైలుకెళ్లాడు. అయితే ఆ మహిళ తన ప్రియుడితో కలిసి కనిపించింది. ఇది తెలిసి ఆమె భర్తతోపాటు పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Kalaburagi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలబురగి (Kalaburagi) జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను బలంగా ఢీ కొట్టింది.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు(బీడ్ల్యూస్ఎస్బీ) నగరంలో మంచినీటి చార్జీని లీటరుకు ఒక పైసా చొప్పున పెంచే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం శివకుమార్ �
Car Flips Multiple Times | వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత 15 సార్లు పల్టీలు కొట్టింది. ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Bank theft Recovery | బ్యాంకు దొంగతనం కేసును ఐదు నెలల్లో పోలీసులు ఛేదించారు. చొరీ చేసిన రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి మరో ధరల వాత పెట్టింది. సర్చార్జి, ఫిక్స్డ్ చార్జి, యూనిట్ చార్జి అంటూ రకరకాల జిమ్మిక్కులతో మొత్తం మీద విద్యుత్తు బిల్లు మీద నెలకు అదనంగా 7 శాతం వసూలు చేయడానిక�
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష