కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వీఐపీల ప్రత్యేక వైమానిక ప్రయాణ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. రెండేళ్లకు 34 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయినట్టు పబ్లిక్ వర్క్స్ శాఖ వెల్లడించింది. కర్ణాటక లెజిస్లేటివ్ క�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరో చార్జీల భారాన్ని మోపింది. ఒక వైపు ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామంటున్న సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఆర్టీసీ, మెట్రో, పాలు, మద్యం, ఆస్తి రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్
Slap Fight | బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కమీషన్ల యుద్ధానికి తెరలేచింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఒకరిపై ఒకరు కమీషన్ల ఆరోపణలు చేసుకుంటున్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి 40 �
యూట్యూబ్లో చూసే బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో, దొరక్కుండా ఎలాంటి టెక్నిక్కులు వాడాలో నేర్చుకున్నానని స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో వెల్లడించింది.
తెలంగాణలోని ప్రభుత్వంలో ‘బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూళ్ల లొల్లి’ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నదా? ఈ ప్రభా వం ఫండింగ్పై పడుతుందని ఆందోళన చెందుతున్నదా? చిల్లర గొడవలతో పార్టీకి తెల�
Katrina Kaif | బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కర్నాటకలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సర్ప సంస్కార పూజల్లో పాల్గొన్నారు.
అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీస�
: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అయిదింట నాలుగువంతులు గ్యారెంటీల అమలు, సిబ్బంది జీతాలు, రుణ బకాయిలు, సబ్సిడీల చెల్లిం�
Building Collapses | పాడుబడిన భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా కొందరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
ర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమ�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ప్రధాన కాల్వకు చుక్కనీరు చేరలేదు.