జీవితంలో కోరుకున్నది దొరక్కపోతే నిరాశలో కూరుకుపోతారు చాలామంది. ఆ సమయాల్లో పట్టుదలగా నిలబడిన వాళ్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కర్ణాటకకు చెందిన రితుపర్ణ రెండో కోవకు చెందుతుంది.
Man Alleges Wife Forced Him Convert | హిందూ వ్యక్తి, ముస్లిం మహిళ ప్రేమించుకున్నారు. అయితే రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత మతం మారాలని తన భార్య బలవంతం చేసిందని భర్త ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేస
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని ఓ గుహలో ఇద్దరు పిల్లలతో కనిపించిన రష్యన్ మహిళ నీనా కుటినా అలియాస్ మోహి (40) గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని ఓ గుహలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిస�
Car Drags Bike | హైవేపై వేగంగా దూసుకెళ్లిన కారు బుల్లెట్ బైక్ను ఢీకొట్టింది. కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అయినప్పటికీ డ్రైవర్ ఆ కారును ఆపకుండా పారిపోయాడు. బైక్పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించా�
Man Stabs Friend To Death | పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో మరింత చికెన్ వడ్డించాలని ఒక వ్యక్తి అడిగాడు. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన ఫ్రెండ్ అతడ్ని కత్తితో పొడిచి చంపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన �
Russian Woman Living In Cave | రష్యాకు చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దట్టమైన అడవిలోని గుహలో చాలా కాలం నివసిస్తున్నది. ఇటీవల అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియల
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొత్త చిక్కుల్లో పడ్డారు. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)లో అక్రమ భూ కేటాయింపు కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు నోటీసులు జారీచేయాలని కర్ణాటక హైకోర్టు గు�
Horror | ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతా సజావుగా లేనట్లు కనిపిస్తున్నది. పూర్తిగా ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య చెప్పినపుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ బహి
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య బుధవారం పునరుద్ఘాటించిన దరిమిలా తనకు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్వేదంగా వ్యాఖ్యానించా
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను సీఎం చేయాలని, తమకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని డీకే మద్దతుదారుడ�