ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Siddaramiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన మాట్లాడారు. పాకిస్థాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్తో సహా పాకిస్థాన్ �
హవాలా మనీ కేసులో (Hawala Money) సైబరాబాద్ సీపీ గన్మెన్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శేఖర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద గన్మెన్గా పన
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఆయన, ఆయన భార్య పల్లవి ఆదివారం ఆస్తి విషయంలో గొడవపడ్డారు.
India Longest Railway Platform | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఆర్థికంగా, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిత్యం లక్షలాది మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన�
NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆ �
Former Police Chief Found Dead | కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై కత్తి గాయాలు, నేలపై రక్తాన్ని పోలీసులు గమనించారు. భార్యను అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
Top Portion Of Chariot Collapses | రథోత్సవంలో అపశృతి జరిగింది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.