Karnataka | ఐదు గ్యారెంటీలను ఆశగా చూపెట్టి రెండేండ్ల కిందట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య సర్కారు అవినీతికి కేరాఫ్గా మారిపోయింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వ
తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ �
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది
Tiger | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve) పరిధిలోని చామరాజనగర జిల్లాలోని ఓంకార్ రేంజ్ (Omkar range) సమీపంలో 32ఏళ్ల మహిళపై పులి (Tiger) దాడి చేసింది.
Domestic Cricket : దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆగస్టులో సీజన్ ఆరంభం కానుంది అనగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కొత్త జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యారు.
కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని �
‘థగ్లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినిమా రిలీజ్ను అడ్డుకుంటామనే బెదిరింపులు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
DK Shivakumar | కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడిపోయాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన డీకే.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు.
Bomb threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb threat) ఆందోళన కలిగిస్తున్నాయి. పలు కార్యాలయాలకు, ముఖ్యమంత్రులకు, విమానాలకు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
DK Suresh | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు శివకుమార్ సోదరుడు డీకే సురేశ్కు సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
Bike taxi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.
వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం.