ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతుకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నకి�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంశోల్లాపూర్ గ్రామ శివారులో కర్ణాటక సరిహద్దులో బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణ
NTR-Neel | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ య�
PM Modi | కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాలపాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడ్ని వదిలేసిందని ప్రధాని విమర్శి�
Explosives | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరం
తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది బంధన్ బ్యాంక్. వీటిలో హైదరాబాద్లో రెండు శాఖలను ఆరంభించిన సంస్థ..మరొకటి మిర్యాలగూడలో నెలకొల్పింది.
Election results | ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళంచెవి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పిలిపించి ఈవీఎం స్ట్రాంగ్రూమ్ లాక్ను సుత్తితో పగ
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఆర్టీసీ కార్మికులు సమ�
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం క్రస్ట్గేట్ల ఆధునీకరణ ప్రక్రియ ముగిసింది. డ్యాంలోని మొత్తం 33క్రస్ట్గేట్ల ఎరక్షన్ పూర్తి చేశారు. వర్షాకాలానికి ముందే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు, తాగునీటిని అందించే
కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం సాయంత్రం కురిసిన అకాల భారీ వర్షం ఆరేండ్ల బాలిక సహా ఏడుగురిని పొట్టనబెట్టుకుంది. నగరంలో హఠాత్తుగా భారీ గాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది.
Karnataka CM | కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకి వ చ్చింది. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం వరుస భేటీలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మే 15న గుడ్ న్యూస్ అందుతుంది..
bridge collapses | దేవుడి ఊరేగింపు సందర్భంగా చిన్న కాలి వంతెన కూలింది. దీంతో దేవుడి పల్లకీ మోస్తున్న వారితో సహా కొందరు భక్తులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు.
Man sets Wife on fire | భార్య ఎల్లప్పుడు నైటీ ధరించడంపై భర్త ఆగ్రహించాడు. ఇంట్లో ఉన్నప్పుడు చీర ధరించకపోవడంపై పలుసార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో జరిగిన వాగ్వాదంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.