Karnataka : కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కారులో ఒక మహిళను కత్తితో పొడిచిన ఒక యువకుడు.. అనంతరం అదే కారులో నాటు బాంబు పేలి సజీవదహనమయ్యాడు. బాధిత యువతి, కారు డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తుంగభద్రా నది కర్ణాటక (రాయచూర్ జిల్లా)కు, ఆంధ్రప్రదేశ్ (కర్నూలు జిల్లా)కు సరిహద్దుగా 60 కిలోమీటర్ల తర్వాత ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట ఉన్నది.
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉ�
Illegal Projects | కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భూకబ్జాకు పాల్పడ్డారని బీజేపీ బుధవారం ఆరోపించింది.
Prakash Raj | ప్రముఖ బహుభాషా నటుడు (Actor), సామాజిక రాజకీయ విమర్శకుడు ప్రకాష్రాజ్ (Prakashraj) చుట్టూ వివాదం నెలకొన్నది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs) ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే
Water Crisis | చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ�
CM Vijay : కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకెదాటు డ్యామ్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు డ్యామ్ నిర్మాణ�
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు జిల్లాలో ప్రతిపాదిత ఏఐ ఆధారిత టౌన్షిప్ ప్రాజెక్టు కోసం తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు రెండు లక్షల చెట్లను నరికేయాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులు, రైత�
Resort politics | కర్ణాటకలో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. వారిని రిసార్ట్కు తరల�
నష్ట పరిహారం చెల్లింపులో జాప్యంపై జరిగిన వాగ్వాదం శనివారం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘర్షణకు దారి తీసింది. నిర్వాసితుడైన ఓ రైతు అక్కడి సిబ్బందిపై చెప్పుతో దాడి �
తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.