రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడి�
self-styled godman kisses Girl | తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి ఒక బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఎదుటే ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. ఆ బాలిక అసౌకర్యంగా కనిపించినట్లు పిల్లల సంరక్షణ కమిటీ గుర్తించి�
ప్రపంచశాంతి కోసం థాయ్లాండ్కు చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్లోకి ప్రవేశించింది.
బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటి�
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. సీఎం కుర్చీ కోసం ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా, తాజాగా మంత్రి పదవుల కోసం పార్ట�
Cyber crime | ఈజీ మనీకి అలవాటు పడిన ఆశిశ్ (Ashish) అనే ఓ విద్యార్థి తన స్నేహితుడైన ఇంజినీరింగ్ విద్యార్థికి అబద్ధం చెప్పి సాయం కోరాడు. అతడిని నమ్మి సాయం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి రూ.7 కోట్ల సైబర్ నేరం (Cyber crime) లో ఇరు
Siddaramaiah | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాటలే చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి నెట్వర్క్ నెలకొందనే విషయాన్ని ఆయన స్వయంగా అంగీ�
Karnataka : పిల్లలు, టీనేజ్ యువత సోషల్ మీడియా వాడకంపై పరిమితులు, నిషేధం విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Medical Student Attacks Professor | మెడికల్ కాలేజీలో జరిగిన అంతర్గత పరీక్షలో ఒక వైద్య విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. దీంతో ప్రొఫెసర్ అతడి పేపర్ను తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ స్టూడెంట్ ప్రొఫెసర్పై దాడి చేశాడ�
రంజీ ట్రోఫీలో కర్ణాటక 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్కు దూసుకెళ్లింది. లక్నోలో ఉత్తరాఖండ్తో జరిగిన రెండో సెమీస్లో ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్కు ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ల�
Death penalty for three | విదేశీ పర్యాటకురాలితోపాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం, ఒక వ్యక్తి హత్య కేసులో సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతోపాటు మరణశిక్ష విధించింది.