Forest Officials | ఇటీవలే కాలంలో అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
DK Shivakumar | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం �
Boy Accidentally Fires Air Gun | ఒక బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎయిర్గన్ పేల్చాడు. పెల్లెట్ తగలడంతో అతడి అన్న మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్, ఆదివారం, ఆగస్టు 31, 2025: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పోరాడి ఓడిన తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్గా నిలిచింది.
కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష అరుదైన రికార్డు సృష్టించింది. 170 గంటలపాటు నాన్స్టాప్గా నృత్య ప్రదర్శన చేసి సత్తా చాటి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది.
Student | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (Student) పాఠశాల వాష్రూమ్లో (school toilet) బిడ్డకు జన్మనిచ్చింది.
Man Kills Girlfriend With Gelatine Stick | ఒక వ్యక్తి ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆమె నోటిలో జెలటిన్ స్టిక్ పేల్చి హత్య చేశాడు. మొబైల్ ఫోన్ పేలడంతో ఆ మహిళ మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు.
వందలాది మృతదేహాల ఖననం జరిగిందన్న ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ధర్మస్థలలో రేప్ చేసి హత్యకు గురైన వందలాది మృతదేహా�
చట్ట విరుద్ధంగా బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అలియాస్ పప్పీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శనివారం సిక్కింలో అరెస్టు చే�