పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రసాయన పదార�
Missing Girl Traced By Aadhaar OTP | ఏడు నెలల కిందట ఒక యువతి అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆధార్ ఓటీపీ ఆధారంగా ఆ యువతి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి�
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లక
కనీస వేతనం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆశావర్కర్లను పోలీసులు వెంటాడి.. వేటాడి.. అరెస్టు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా.. ఈ దమనకాండకు రే
ప్రభుత్వం రైతులకు కరంటు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాని�
కరీంనగర్ జిల్లా ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొగిలిపాలెం సర్పంచ్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి నేపథ్యంలో సర్పంచ్ అనుచరులు గ్రామస్తులు మద్దతుదారులతో వెళ్లారు.
Brs Leaders Arrest | అధికార పార్టీ నేతల పర్యటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం నారాయణపేట జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజం..’ ఈ నినాదాలు ప్రతిపక్షాలు చేసింది కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిందే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన సిరిసిల్లలో జరిగిన అక్షర సత్యం ఇది.
అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్ తరలి వెళ్లకుండా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాల ఉపసర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బంజారులు, గ్రామస్తులకు మధ్య జండా గద్దె విషయంలో ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొండాపూర్ బంజారులు గ్రామంలో జండా గద్దె నిర్మించడానికి పనులు ప్రారంభిస్తుండ�
MLA KP Vivekananda | మా శాసన సభ ప్రజలతో ఎన్నుకోబడి అధికారికంగా అసెంబ్లీలో అడుగుపెట్టేటటువంటి సర్వాధికారాలుండి పోలీసులతో ఇబ్బంది పడుతున్నమంటే రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన సాగుతుంది.. ఎలాంటి అరాచక పాలన సాగుతుందో క్లి�
Sabitha Indra Reddy | సునితా లక్ష్మారెడ్డికో, సబితా ఇంద్రారెడ్డికో జరిగిన అవమానం కాదు ఇది.. మహిళా సమాజానికి జరిగిన అవమానం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.