ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు గాను సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కోరుట్ల పోలీస్ స్టేష�
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు చిగురుమామిడి మండలంలోని మాజీ సర్పంచులు హైదరాబాద్ కు సీఎం కు వినతిపత్ర
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అవి నిర్వీర్యమవుతున్నాయా? అంటే ఇటీవల జరిగిన రెండు ఉదంతాలు అవుననే �
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు �
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగు పరీవాహక ప్రాంతంలో నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు యత్నిస్తున్నారు.
సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీ
Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో ప్రకాష్ ర�
defrauded luxury hotels | ఒక వృద్ధుడు మూడు దశాబ్దాలుగా 300కుపైగా లగ్జరీ హోటల్స్లో బస చేశాడు. అయితే బిల్లులు చెల్లించకుండా పారిపోయేవాడు. చార్లెస్ సోభరాజ్ స్ఫూర్తితో ఈ మోసాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని చివరకు పోలీసులు అరె�
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాలకు చెందిన పల్లపు ఏడు కొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ �