Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. తల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశించిన వ్యక్తి.. ఆమె చిన్నారి కొడుకును అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఫిరోజాబాద్ నగరంలో జరిగింది.
అగ్ని ప్రమాదంలో ఓ పశువుల కొట్టంలో ఉన్న రెండు పశువులు సజీవ దహనం కాగా, మరో ఆవు తప్పించుకుంది. ఈ సంఘటన మానకొండూరు మండలంలోని ముంజపంల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఆహార కల్తీ వ్యవహారాల్లో తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, స్వాధీనం చర్యలు చేపట్టడం, కేసులు నమోదు చేయడం లాంటి అధికారాలు పోలీసులకు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
bombs found in Bengal | పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో నాటు బాంబులను స్థానికులు గుర్తించారు. ఒక తోటలో 31 బాంబులు పేర్చి ఉండటం చూసి భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ�
Woman, Son Murder | ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత�
Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..
మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల
కరీంనగర్లోని పీఎంజే (PMJ) నగల దుకాణం దొంగతనం కేసు ధర్మపురిలో మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ఈ నెల 1 నుండి 3న ఉదయం 6 గంటల వరకు ధర్మపురిలో బస చేసిన విజయలక్ష్మి లాడ్జ�
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కుటుంబసభ్యుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మహాన్యూస్ చానల్ ప్రతినిధి వంశీకృష్ణపై సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్య�