ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర�
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దా
NEET-UG 2026 : నీట్ పేపర్ లీకైనట్లు గుర్తించిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గత వారం జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గారంటూ వస్తున్న విమర్శలకు, తాజాగా జరిగిన పలు పరిణామాలు బలం చేకూర్చుతు�
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ దివ్య (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలే ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు గురువారం తెల్లవారుజాము నుండి రెక్కి నిర్వహించారు. ముఖాలకు ముసుగులు ధరించి, తలపై టోపీలు పెట్టుకుని, నగరంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ తమ టార్గెట్ కోసం అన్వేషిం�
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని తమ వాహనాల్లోకి ఎక�
తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
మధ్యప్రదేశ్లోని గునాకు చెందిన ఓ జంట తమ దత్త కూతురు (2.6) పట్ల అమానుషంగా ప్రవర్తించి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. తమ కుటుంబానికి, వ్యాపారానికి ఆ పాప దురదృష్టం తెచ్చిందని నమ్మి షియోపూర్ జిల్లాలోని ఓ
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన �