ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అనంతరం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్�
bus driver | మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు షాక్ అయ్యారు. కోట్లాది నగదు, కిలోల బంగారం లభించాయి. ఈ నేపథ్యంలో నోట్ల లెక్కింపు మెషిన్తో ఆ డబ్బును లెక్కిస్తున్నారు.
రుట్ల ఎస్ఐ చిరంజీవిని విచారణ చేయకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఎస్ఐని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
Cop Gropes Woman Protester | విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక మహిళా నిరసనకారిని పోలీస్ అధికారి అసభ్యకరంగా తాకాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ అధికారి ప్రవర్తనను పోలీస్�
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణతో పాటు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జూలూరుపాడు పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు
Tirumala | తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల హోరులో... 2023 మే 30న హైదరాబాద్ అశోక్నగర్ లైబ్రరీ మెట్లపై నిలిచిన రాహుల్గాంధీ, ముషీరాబాద్ వీధుల్లో నిరుద్యోగ యువత భుజం తట్టిన క్షణం కేవలం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం కాదు.. తెలంగాణ యువతత�
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�