Hindu man lynched in Bangladesh | అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు హిందూ వ్యక్తులను కొట్టి చంపడంపై బం
దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డు�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
సామాన్యులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న పోలీసులు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ ప్
Collector Tina Dabi: విద్యార్థుల ఆందోళన రాజస్థాన్లో అరెస్టుకు దారి తీసింది. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబిపై అనుచ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
Police Brutally Slaps Woman | స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపో�
గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు... హృదయ విదారకర రోదనలు... మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూ�
గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా �
Fire Breaks | తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి మద్ద మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ఆటోడ్రైవర్ �