సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని డీఐజీని కలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్థించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఈ ఘటన చోటుచేసుకుం
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Man Sleeping Inside Flyover Pillar | ఫ్లైఓవర్ పిల్లర్ మధ్యలో ఖాళీ ఉన్న చోట ఒక వ్యక్తి నిద్రించాడు. రోడ్డున వెళ్లే వాహనదారులు, జనం అతడ్ని చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరుకున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు.
Hyderabad | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా
Red Fort Blast | దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు అనుమానితులు మరో రెండు కార్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Bellamkonda | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో సత్తా చాటిన సురేష్పై ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జా కేసు నమోదైంది.
ఢిల్లీ పేలుడు ఘటనతో గ్రేటర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన వారిలో నగరానికి చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేసిన మూడు రోజులకే దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించడం, గతంలోనూ పట్టుబడిన ఉగ�
Delhi chokes | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు.
వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�