రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
Man Stabs Wife | ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగాడు. దాడి చేసిన కత్తితో పోలీస్ స్టేష
పారదర్శకంగా నియామక ప్రక్రియ జరగాలని కోరుతూ పాట్నాలోని లోక్భవన్కు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులతో ఘర్షణ పడిన పలువురు నిరుద్యోగులు అరెస్టయ్యారు.
తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశార�
శక్తి స్కీం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిందని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల �
కోదాడ : పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రూ.18 లక్షలు ముక్కు పిండి వసూలు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే వేధింపులకు పాల్పడుతున�
తమ స్వంత ఖర్చులతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు వేసుకున్న మట్టి రోడ్డును ఇసుక ట్రాక్టర్లు నడుతుపూ ధ్వంసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గొల్లపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చే
Polytechinc Student | అబ్దుల్లాపూర్ మెట్లో రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు వద్ద విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో తోపులాటలో గాయాలైన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దౌర్జన్యం ఎలా
నిర్మల్ జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇండ్లు, ఆలయాలు, వ్యాపార-వాణిజ్య సముదాయాలే లక్ష్యంగా చేసుకొని వరుస ఘటనలకు పాల్పడున్న దొంగల ముఠాలకు పోలీసులు బ్రే
Tejashwi Yadav detained | నీట్ లీక్ వివాదంపై బీహార్లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ‘రాజ్ భవన్ మార్చ్’కు ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆ పార్టీ నేత తేజస్వీ యా
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరిఖని అశోక్ నగర్ లో గల వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం
man, son found dead at home | ఒక వ్యక్తి, ఐదేళ్ల కుమారుడు ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. అయితే ఆ వ్యక్తి శరీరంపై గాయాలు ఉండటంతో అతడి భార్యను పోలీసులు అనుమానిస్తున్నారు. �