సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భార�
నిజామాబాద్ జిల్లా లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్డుపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలను శనివారం రూరల�
South Africa : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటన తూర్పు జోహన్నెస్బర్గ్లోని, క్లీవ్ల్యాండ్లో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లో మంగళవార�
వైద్యుల మధ్య వార్ నడుస్తున్నది. ప్రస్తుతం అది చిలికి చిలికి గాలివానలా మారింది. అంతేకాదు, ఇప్పుడది వైద్యరంగానికి చెందిన అసోసియేషన్ పరిధి దాటి ఠాణాకు చేరడం హాట్టాఫిక్ మారింది. ఈ వివాదానికి ఉమ్మడి కరీం
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఆర్ అండ్బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ (55) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్�
మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పడు ఈ సమాజాన్ని అణిచివేస్తూ తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్లను జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వ�
Dubai : దుబాయ్లో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు భారతీయులు మరణించారు. ఈ విషయాన్ని దుబాయ్లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది.
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆ�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రూరల్ పరిధిలో గల మోపాల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ గంగాధర్ (హెచ్ సీ,1173) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.