బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగిక�
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
Thief Targeted Only Cops' Homes | పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని �
Jaggareddy | సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ప్రస్టేషన్లో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్�
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్గా నిలిచి�
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని మధురలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నేతలపై నజర్ పెట్టారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు పొన్నం మల్లేశంగౌడ్ ఇంట్లో సో