Tirumalagiri | నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అర్దరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
Lucknow : ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. మూసి ఉన్న ఒక వెజ్ బిర్యానీ షాపు ఫ్రీజర్లో యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. తన షాపులోని ఫ్రీజర్లో మృతదేహం కనిపించడంతో షాపు యజమాని షాకయ్యాడు.
Retirment Benefits | కాంగ్రెస్ ప్రజా పాలనలో.. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూనైనా ఉండాలి.. లేదా వాటి గురించే ఆలోచిస్తూ చనిపోయి ఉండాలి.
Cop vs Cop Thriller | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కాలు లేకుండా నిరసన తెలిపిన ముగ్గురు యువజన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్లో హైడ్రామా జరిగింది. ఢిల్లీ, సిమ్లా పోలీసుల మధ్య రోజంతా ఘర్షణ, కేసు
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆశ వర్కర్లు నిర్వహించిన ‘చలో హైదరాబాద్' ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీవ్ర నిర్బంధాల మధ్య ఆశలు కోఠి కమిషనర్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆశ కార్యకర�
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు.
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకు
Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడి�
మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుక
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా సాగుతున్న విడాకుల కేసు చివరకు హత్యాయత్నానికి దారితీసింది. భార్య చనిపోయిందని భావించి పొదల్లో పడేసిన భర్తక�
Rajasthan : రాజస్థాన్లోని ఒక పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. క్లాస్రూమ్లోని బ్లాక్ బోర్డ్ మీద పడటంతో ఆరేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన రాజస్థాన్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.