‘మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలబోము. మా భూముల్ని ఎప్పటికీ వదులుకోము’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో రైతు కుటుంబం అధికారుల చర్యలను తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది. ఫార్మాసిటీ ఏ�
నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జూన్ 8న కందూరి చిన్న మల్లయ్య అనే వ్యక్తి అదృశ్యం కాగా ఆయన మృతదేహం రామారెడ్డి గ్రామ శివారులో మంగళవారం లభ్యమైంది.
SP Vineeth | పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి భేదభావం లేకుండా పారదర్శకంగా , మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు.
Warangal : భూ వివాదంలో బాధితుడిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావుపై వేటు పడింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ �
తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Rajasthan : రాజస్థాన్లోని జైపూర్లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్లోని జగత్పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశా�
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మితి మీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల కేసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇంద
Amarnath Yatra 2026 : పరమశివుడి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్ర 2026కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. జూలై 3న ఈ యాత్ర ప్�
యువత మాదకద్రవ్యాలకు బానిసలైతే బతుకు ఛిద్రమవుతుందని, వాటికి దూరంగా ఉండాలని జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలీసులు, ప్ర�
ఎంబీఏ విద్య పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగం లభించకపోవడం, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
MLA Donthi Madhavareddy | ఇప్పల్ తండా శివారులోని ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో స్మశాన �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హృదయ విధారకమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త తమకు పుట్టిన బాబును ఆ బాబు తనకు పుట్టలేదని మనసులో కసి పెంచుకున్న తండ్రి కన్నతల్లి చెంతన �