వీర్నపల్లి మండలం సీతారంనాయక్ తండాకు చెందిన భూక్యా రాంరెడ్డి (ఐపీఎస్) పెద్దపల్లి డీసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న రాంరెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్�
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
హిజ్రాల ఆగడాలు నివారించేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అమీన్పూర్ సీఐ నరేష్ తెలిపారు. గురువారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ - మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.
మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార�
ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.
Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.
అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, పోలీస్ బలగాలతో వచ్చిన అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి గుడ
సైబరాబాద్ పరిధిలో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతంలో మహిళలనే టార్గెట్ చేసి స్నాచింగ్లకే పాల్పడే దుండగులు ఇప్పుడు పురుషులను కూడా వదలడం లేదు. స్నాచింగ్ల కోసం ప్రాణాలు తీస్తున్నారు. పగలు, రాత్రి తేడా ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ �