నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీల పేరుతో అడ్డుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు కాజేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని మూడటౌన్ పోలీస్ స్టేష�
టీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఫుడ్పాయిజన్ చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిలో జిల్లా చెక్ పోస్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు బుధవారం త
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థాన
ఆలూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య సంఘటన స్థానికులను దిగ్భాంతికి గురిచేసింది. గ్రామానికి చెందిన గొల్ల పెద్ద గంగారంను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన గ్రామంలో ఉద్�
గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
Police Stop Married Cop's Wedding | పెళ్లై భార్య, పిల్లలున్న కానిస్టేబుల్ మరో మహిళతో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో భార్య, ఆమె కుటుంబం పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరో మహిళతో కానిస్టేబుల్ పెళ్లిన�
protesters set police on fire | నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి.
BJP Leader Shot | గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లిన ఆయనను హాస్పిటల్కు తరలించారు. ఆ బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెల
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్, పీచుపల్లి గ్రామాల్లో ఓటర్లకు శుక్రవారం అవగాహన �
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్క ఓటరు సహకరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. క్రిటికల్(సమస్యాత్మక) గ్రామంగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆకుల కొండూర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి