Wine Shops | గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
Telangana Assembly | రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహిం
Ganesh Navaratri Utsavalu | మెదక్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీవీ శ్రీనివాస్ ఆదేశాలతో చిలిపిచెడ్లో ఉన్న ప్రధాన చాముండేశ్వరి ఆలయం, డాబాలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలలో డా�
Urea Distribution | రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తామని మండలంలోని చాలా గ్రామాల రైతులకు యూరియాను అందించామని.. యూరియా దొరకక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్లీ యూరియా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో బావి లో పడి బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన కావ్య వెంకటయ్య కుమారుడు కౌశిక్ నందు తల్లి తో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి పని లో నిమగ్నమై ఉ
ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన అత్యంత దారుణమైన ఘటనపైన విస్తృతంగా చర్చ జరుగు �
తిమ్మాపూర్ మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని ఎల్ఎండీ పోలీస్టేషన్ ఆవరణలో ఎస్ఐఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీఐ సదన్ కుమార్, ట్రాన్స్కో ఏఈ మాటూరి వీరాచారి, ఎంపీడీవో సురేందర్ తో క�
రుద్రంగి మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండలి నిర్వాహకులు, యువకులతో సీఐ వెంకటేశ్వర్లు శ
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
DJ Sounds | వినాయక నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చైతన్యపురి సీఐ సైదులు హెచ్చరించారు.