Vikarabad | బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోల�
హైదరాబాద్లో భారీ గంజాయి ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ ముఠాను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరి�
Man Throws Son Into River | పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమ�
ఓ టోక్నో స్కూల్ హాస్టల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను దాచిపెట్టేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు.
తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి
YCP Rallies | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ - 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.
రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్తోపాటు డ్రగ్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యా దాద్రి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదివారం మీడియాకు వెల్లడించిన వివరాల �
అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి చెందాడు. ఈ సంఘటన అలుగునూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన మారం సంపత్ అనే వ్యక్తి అల్గునూరు
Drunk Techie Fires Air Gun | ఐటీ సంస్థలో పని చేసే టెకీ మద్యం సేవించి హల్చల్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆగ్రహం చెందాడు. అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి ఎయిర్ గన్తో 45 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు.
విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘శక్తిమంతమైన రాజ్యం’ పేరుతో బలప్రయోగానికి పాల్పడితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగుతాయని న్యాయస్థానం పేర్కొంది.
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�