Jaggareddy | సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ప్రస్టేషన్లో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్�
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్గా నిలిచి�
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని మధురలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నేతలపై నజర్ పెట్టారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు పొన్నం మల్లేశంగౌడ్ ఇంట్లో సో
Hyderabad | ఆ ఖాకీ అవినీతి హద్దులు దాటింది. నెలవారీ మామూలు ఇవ్వలేదనే అక్కసుతో ఓ పాన్ షాప్ నిర్వాహకుడి పై ఆ ఖాకీ కక్ష గట్టాడు. స్టేషన్ పరిధి కాకున్నా మామూళ్ల కోసం పీడించాడు. పాన్ షాపులో ఉన్న బాలుడ్ని అక్రమ నిర�
కోరుట్ల లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకులు అమ్మాయిల్ని వేధించారు. అది అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు.
explosive materials seized | పుచ్చకాయల లోడ్తో వెళ్తున్న మినీ లారీలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. పుచ్చకాయలను తొలగించారు. వాటి కింద దాచిన బాక్సుల్లో భారీగ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రోజుకో తీరున మోసం చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియనీ ఇద్దరు వ్యక్తులు తిరుగ�
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ ముదిరి వివాదాలకు దారితీస్తోంది. సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన తోటరాజు కాంగ్రెస్ పార్టీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ టికెట్టును ఆశిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకే టి