మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల
కరీంనగర్లోని పీఎంజే (PMJ) నగల దుకాణం దొంగతనం కేసు ధర్మపురిలో మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ఈ నెల 1 నుండి 3న ఉదయం 6 గంటల వరకు ధర్మపురిలో బస చేసిన విజయలక్ష్మి లాడ్జ�
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కుటుంబసభ్యుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మహాన్యూస్ చానల్ ప్రతినిధి వంశీకృష్ణపై సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్య�
బీజేపీ పాలిత రాజస్థాన్లో పోలీసుల ఉదాసీనత, నిర్లక్ష్యం.. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు తీసింది. తన సోదరి గ్యాంగ్ రేప్పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన న�
Medak DSP | మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన వారాంతపు పరేడ్ను మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది పరేడ్లో పాల్గొని డ్రిల్ నిర్వహించారు
ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర�
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దా
NEET-UG 2026 : నీట్ పేపర్ లీకైనట్లు గుర్తించిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గత వారం జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గారంటూ వస్తున్న విమర్శలకు, తాజాగా జరిగిన పలు పరిణామాలు బలం చేకూర్చుతు�
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ దివ్య (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలే ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.