తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని ఓ వృద్దురాలికి కౌన్సెలింగ్ నిర్వహించి గోదావరఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. ఈ ఘటన గురువారం చోటుచేస�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Govt Teacher | ప్రభుత్వ ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో సంతానంలో పుట్టిన పండంటి మగబిడ్డను బండరాయి కింద పాతిపెట్టారు.
Hyderabad | పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది. కుక్క మలవిసర్జనపై ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. మహిళ దాడితో వృద్ధురాలు గజగజ వణికిపోయింది.