వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�
పుణె భూ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగుచూడడంతో ఇందులో ప్రమేయం ఉన్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈ భూమికి 99 శాతం యజమాని అయిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పేరున�
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.
Medak | ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్ల వాహనాన్ని సీజ్ చేయడంతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వాహనం స్వాధీనం చేసుకున్నా కోర్టులో సదరు వ్యక్తి హాజరయ్యే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసె�
డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ ఆహారం పెడుతున్నారని ఓయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.
రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద సోమవారం �
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
Fake Doctors Hub | ఒక జిల్లా నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల్లో ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి త�