Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.
అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, పోలీస్ బలగాలతో వచ్చిన అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి గుడ
సైబరాబాద్ పరిధిలో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతంలో మహిళలనే టార్గెట్ చేసి స్నాచింగ్లకే పాల్పడే దుండగులు ఇప్పుడు పురుషులను కూడా వదలడం లేదు. స్నాచింగ్ల కోసం ప్రాణాలు తీస్తున్నారు. పగలు, రాత్రి తేడా ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ �
Imprisonment | ఆరేండ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ కురీ.. ఆరేండ్ల క్రితం అభం శుభ
సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని డీఐజీని కలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్థించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఈ ఘటన చోటుచేసుకుం
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Man Sleeping Inside Flyover Pillar | ఫ్లైఓవర్ పిల్లర్ మధ్యలో ఖాళీ ఉన్న చోట ఒక వ్యక్తి నిద్రించాడు. రోడ్డున వెళ్లే వాహనదారులు, జనం అతడ్ని చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరుకున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు.
Hyderabad | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా