Hyderabad | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల�
Urea Distribution | వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతాంగం ఒక్క బస్తా యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. పండు ముసలోళ్లు, వృద్ధులు, యువకులు, మహిళలు యూరియా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న తీరు ప్రతి ఒక్కరిని బాధించ�
Accident | నగరంలోని ఉప్పల్ - సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్.. ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.
మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ అనే వ్యక్తి 2011లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీసీఏ కోర్సులో చేరాడు. ఆ తర్వాత ఈసీఐఎల్లో కిరాయికి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో �
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తుడిపై ట్రైనీ ఎస్సై చేయి చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో ఆదివారం రాత్రి చోటు చేసు�
Son Murder | నవమాసాలు కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు.
Deer | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జింక మాంసం కలకలం సృష్టించింది. జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
సర్కార్ తీరుపై ట్రిపుల్ ఆర్ బాధితులు ఫైర్ అయ్యారు. మంత్రికి తమ బాధలు చెప్పుకొందామని వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్కు సంబంధించి దక్షిణభాగం అలైన్మెంట్ వివరాలను
మహిళా ఉద్యోగినిపట్ల లైంగింగక వేధింపులకు గురిచేసిన జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యం
Farmers | ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ�
సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శ
Murder | కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఉన్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50) అనే మహిళ నివసిస్తోంది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్తో మ�