అందివచ్చిన సాంకేతికతను పోలీసింగ్కు జోడిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
Boy Takes Mother's Body To morgue | ఎయిడ్స్తో బాధపడుతున్న మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో 8 ఏళ్ల కుమారుడు ఒక్కడే ఆమె వద్ద ఉన్నాడు. పోస్ట్మార్టం కోసం తల్లి మృతదేహాన్ని మార్చురీ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాలు
Police Vehicles On Sale | అమ్మకానికి పోలీస్ వాహనాలు ఉన్నట్లు ఒక వ్యక్తి ప్రకటించాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని కోరాడు. దీనికి సంబంధించిన ప్రకటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోల
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్పాల సదయ్య తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబ
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంథనిలో బ్రిటిష్ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లే
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు కీలకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. తీవ్రవాదానికి అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాల
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హా�
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గుండ ఆలియాస్ పోగుల కావ్య (22) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవఖానకు తరల�
Delhi Woman : ఢిల్లీ పరిధిలో ఇటీవల వరుసగా నేరాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఒక మహిళను దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. రచనా యాదవ్ (44) అనే మహిళ తలపై కాల్చి చంపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్.. అశోక్ నగర్ వరకు అడుగడుగునా పోలీసులే.. ఎటుచూసినా రక్షణ వలయమే.. అరగంట కార్యక్రమానికి ఆరేడుగంటల హడావిడి.. వెయ్యిమంది పోలీసులు ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతమంతా ద�
కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థాన
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ చోరీకి దుండగులు యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుంట మల్లమ్మ (75) ఇంటి సమీపంలో ఉండగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్
UP Murder : భర్త మరణం తర్వాత రేష్మ, తన ఇంటి సమీపంలో ఉండే గోరెలాల్ అనే వ్యక్తికి దగ్గరైంది. నెమ్మదిగా అతడితోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది. దీంతో పిల్లలు ఆమెను వదిలి, దూరంగా ఉండటం మొదలుపెట్టారు.