క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై పోలీసు సిబ్బందికి ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచించారు.
‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేద�
కోరుట్లలో రౌడీషీటర్ల వసూళ్ల పర్వం కలకలం రేపింది. పట్టణానికి చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువ�
స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసన దీక్షపై పోలీసుల అణచివేత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన పోలీసులు బాదితుడికి సోమవారం అప్పగించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి కి చెందిన తొట్ల రమేశ్ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు పోలీస�
భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు.
సినిమా తరహాలో విమానాశ్రయంలో దిగి దిగగానే బంగారాన్ని అపహరించిన తీరు పై కేసు నమోదు చేసి ఏడాది పూర్తైంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి మాసంలో 40 తులాల బంగారాన్ని అపహరించినట్లుగా పోలీస్ అధ�
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శనివారం ఆశా వర్కర్లు శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆశా కార్యక�
Girl Body in Flour Drum | అద్దె ఇంట్లో నివసించే వ్యక్తికి చెందిన పిండి డబ్బాలో బాలిక మృతదేహం లభించింది. ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహించాడు. దీంతో యజమాని కుమార్తెను అతడు హత్య చేసినట్లు పోలీసులు అనుమా�
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు.
ఆశా వర్కర్లను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ చేపట్టినందుకు అదుపులోకి తీసుకు న్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నెలకొన్నది.