Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ ఆహారం పెడుతున్నారని ఓయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.
రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద సోమవారం �
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
Fake Doctors Hub | ఒక జిల్లా నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల్లో ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి త�
ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మెడలోని పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేమజ�
నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. తల, చేయి లేని గుర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళను అతి కిరాతకంగా హతమార్చిన దుండుగులు మృతదేహాన్ని
Man Kills Sister | ఒక వ్యక్తి తన చెల్లిని హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. పడేసేందుకు బైక్పై బయలుదేరాడు. పోలీసులు అతడి బైక్ ఆపారు. మూటలో ఏమున్నదని ప్రశ్నించగా గోధుమలు ఉన్నట్లు అతడు చెప్పాడు. చివరకు తండ్రి
పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అన
జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.